Guptalingeshwar Temple: కొండ కొనల్లోని ఈ ఆలయం ఎన్నో అద్భుతాలకు నెలవు.. ఇక్కడ నీరు తాగితే వ్యాధులు నయం..
భారత దేశం ఆధ్యాత్మికతకు నెలవు. ఇక్కడ ఉన్న అనేక ఆలయాల్లో నేటికీ సైన్స్ చేధించని రహస్యాలు ఉన్నాయి. అలాంటి ఆలయాల్లో ఒకటి కర్ణాటక లోని బీదర్ జిల్లాలో ఉంది. జిల్లాలోని భాల్కీ తాలూకాలోని ఖానాపూర్ గ్రామ సమీపంలో కొండ మధ్యలో శ్రీ క్షేత్ర గుప్తలింగేశ్వరాలయం ఉంది. ఈ ఆలయం ఐదు లేదా ఆరు శతాబ్దాల నాటిది. గుప్తలింగంతో కూడిన ఈ ఆలయంలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయని.. ఇక్కడి నీటిని తాగి స్నానం చేస్తే వ్యాధులు నయం అవుతాయని భక్తుల నమ్మకం. అందుకే భక్తులు ఇక్కడి నీటిని ఔషధ రూపంలో రోజూ తాగుతారు.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
Follow Us
