AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: ప్రతి భారతీయుడి శ్రేయస్సు కోసం సోమనాథ ఆలయంలో మోదీ ప్రత్యేక పూజలు!

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన గుజరాత్‌ పర్యటనలో భాగంగా పవిత్రమైన సోమనాథ్ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గిర్ జాతీయ ఉద్యానవనాన్ని సందర్శించారు. ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా జరిగే జాతీయ వన్యప్రాణి బోర్డు సమావేశానికి ఆయన అధ్యక్షత వహించనున్నారు. ఈ పర్యటనలో వంటారా జంతు సంరక్షణ కేంద్రాన్ని కూడా ఆయన సందర్శించారు.

SN Pasha
|

Updated on: Mar 02, 2025 | 8:34 PM

Share
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన సొంత రాష్ట్రం గుజరాత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఆదివారం గుజరాత్‌లోని గిర్ సోమనాథ్ జిల్లాలోని పవిత్ర సోమనాథ్ ఆలయంలోని సందర్శించి, పత్యేక పూజలు చేశారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన సొంత రాష్ట్రం గుజరాత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఆదివారం గుజరాత్‌లోని గిర్ సోమనాథ్ జిల్లాలోని పవిత్ర సోమనాథ్ ఆలయంలోని సందర్శించి, పత్యేక పూజలు చేశారు.

1 / 5
జామ్‌నగర్ జిల్లాలోని జంతు సంరక్షణ, పునరావాస కేంద్రం అయిన వంటారాను సందర్శించిన తర్వాత, ప్రభాస్ పటాన్‌లో ఉన్న 12 జ్యోతిర్లింగాలలో మొదటిదైన శివాలయాన్ని సందర్శించి ప్రార్థనలు చేశారు.

జామ్‌నగర్ జిల్లాలోని జంతు సంరక్షణ, పునరావాస కేంద్రం అయిన వంటారాను సందర్శించిన తర్వాత, ప్రభాస్ పటాన్‌లో ఉన్న 12 జ్యోతిర్లింగాలలో మొదటిదైన శివాలయాన్ని సందర్శించి ప్రార్థనలు చేశారు.

2 / 5
కొన్ని రోజుల క్రితం, ప్రయాగ్‌రాజ్‌లో జరిగే మహా కుంభమేళాలో పాల్గొన్న తర్వాత, 12 జ్యోతిర్లింగాలలో మొదటిదైన సోమనాథ్‌కు వెళ్లి, ప్రతి భారతీయుడి శ్రేయస్సు కోసం ఆశీర్వాదం తీసుకుంటానని ప్రధానమంత్రి ప్రకటించారు. అందులో భాగంగానే ఆదివారం ఆయన సోమనాథ్ మందిర్‌లో ప్రార్థనలు చేశారు.

కొన్ని రోజుల క్రితం, ప్రయాగ్‌రాజ్‌లో జరిగే మహా కుంభమేళాలో పాల్గొన్న తర్వాత, 12 జ్యోతిర్లింగాలలో మొదటిదైన సోమనాథ్‌కు వెళ్లి, ప్రతి భారతీయుడి శ్రేయస్సు కోసం ఆశీర్వాదం తీసుకుంటానని ప్రధానమంత్రి ప్రకటించారు. అందులో భాగంగానే ఆదివారం ఆయన సోమనాథ్ మందిర్‌లో ప్రార్థనలు చేశారు.

3 / 5
ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం సాసన్‌లో జరిగే జాతీయ వన్యప్రాణుల బోర్డు (ఎన్‌బిడబ్ల్యుఎల్) సమావేశానికి ప్రధాని సింహ సఫారీకి వెళ్లి అధ్యక్షత వహిస్తారని అధికారులు తెలిపారు.

ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం సాసన్‌లో జరిగే జాతీయ వన్యప్రాణుల బోర్డు (ఎన్‌బిడబ్ల్యుఎల్) సమావేశానికి ప్రధాని సింహ సఫారీకి వెళ్లి అధ్యక్షత వహిస్తారని అధికారులు తెలిపారు.

4 / 5
ఆలయ సందర్శన తర్వాత, మోడీ పొరుగున ఉన్న జునాగఢ్ జిల్లాలో ఉన్న ఆసియా సింహాలకు ఏకైక నివాసంగా ఉన్న గిర్ వన్యప్రాణుల అభయారణ్యం ప్రధాన కార్యాలయం అయిన సాసన్‌కు బయలుదేరారు.

ఆలయ సందర్శన తర్వాత, మోడీ పొరుగున ఉన్న జునాగఢ్ జిల్లాలో ఉన్న ఆసియా సింహాలకు ఏకైక నివాసంగా ఉన్న గిర్ వన్యప్రాణుల అభయారణ్యం ప్రధాన కార్యాలయం అయిన సాసన్‌కు బయలుదేరారు.

5 / 5
Follow Us
మీ పాదాల అందాన్ని పాడుచేస్తున్న మడమల పగుళ్లు.. చిటికెలో మాయం
మీ పాదాల అందాన్ని పాడుచేస్తున్న మడమల పగుళ్లు.. చిటికెలో మాయం
ఈ గిన్నెలో చాయ్ పెడ్తే రోగాలు మాయం.. పూర్వీకులు చెప్పిన ట్రిక్
ఈ గిన్నెలో చాయ్ పెడ్తే రోగాలు మాయం.. పూర్వీకులు చెప్పిన ట్రిక్
కలలో పాము కరిచినట్లు వస్తోందా? అయితే లైట్ తీసుకోవద్దు..
కలలో పాము కరిచినట్లు వస్తోందా? అయితే లైట్ తీసుకోవద్దు..
సీలింగ్ ఫ్యాన్ గాలి రావడం లేదా?ఇలా చేశారంటే, ఖర్చు లేని స్పీడ్
సీలింగ్ ఫ్యాన్ గాలి రావడం లేదా?ఇలా చేశారంటే, ఖర్చు లేని స్పీడ్
బేకరీ స్టైల్ పిజ్జా టోస్ట్.. ఓవెన్ లేకుండా పెనంపైనే ఇలా చేసేయండి
బేకరీ స్టైల్ పిజ్జా టోస్ట్.. ఓవెన్ లేకుండా పెనంపైనే ఇలా చేసేయండి
ప్రతి కుర్రాడిని ఏడిపించేసింది. చంచల పాట వెనుక ఇంత స్టోరీ ఉందా..
ప్రతి కుర్రాడిని ఏడిపించేసింది. చంచల పాట వెనుక ఇంత స్టోరీ ఉందా..
ఓటీటీలో ధురంధర్.. అభిమానులకు ఊహించని సర్‌ప్రైజ్
ఓటీటీలో ధురంధర్.. అభిమానులకు ఊహించని సర్‌ప్రైజ్
పెద్ది‌తో పాన్ ఇండియా రికార్డుల వేటలో రామ్ చరణ్
పెద్ది‌తో పాన్ ఇండియా రికార్డుల వేటలో రామ్ చరణ్
బంగారం ధరలపై పిడుగులాంటి వార్త.. రూ.2 లక్షలు దాటతాయా..?
బంగారం ధరలపై పిడుగులాంటి వార్త.. రూ.2 లక్షలు దాటతాయా..?
నేజర్లకు పేటీఎం బంపర్‌ ఆఫర్.. కొత్త ఫీచర్ వైరల్
నేజర్లకు పేటీఎం బంపర్‌ ఆఫర్.. కొత్త ఫీచర్ వైరల్