Mysterious Temple: నేటికీ శాస్త్రజ్ఞులకు సవాల్ ఈ ఆలయం.. నీటితో వెలిగే దీపాలు .. ఎక్కడంటే..
భారతదేశం ఆధ్యాత్మికతకు నెలవు. మనదేశంలో అద్భుతాలకు కొరత లేదు. అయితే విశ్వాసం, అద్భుతమైన సంఘటనలు ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి. ఆధునిక కాలంలో కూడా కొన్ని రహస్యాలను నేటికీ సైన్స్ కూడా చేధించలేక పోయింది. అలాంటి రహస్యాన్ని దాచుకుని సైన్స్ కి నేటికీ సవాల్ విసురుతున్న ఆలయాల్లో ఒకటి మధ్యప్రదేశ్లోని షాజాపూర్ జిల్లాలో ఉంది. ఈ ఆలయంలో దీపాలను నూనె లేదా నెయ్యితో వెలిగించరు. కేవలం నీటితో దీపాలు దేదీప్యమానంగా వెలుగుతూ భక్తులను ఆకట్టుకుంటున్నాయి.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
