Micro Art: బియ్యపు గింజపై ఆదిబిక్షువు రూపం.. అన్నపూర్ణను సైతం ఆకర్షిస్తోన్న కళాత్మకం..
మహా శివరాత్రి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శైవాలయాలు అంగరంగ వైభవంగా ముస్తాబవుతున్నాయి. ప్రతి ఆలయంలో అభిషేకాలు, అలంకరణ, కళ్యాణాలకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తిచేశారు. అయితే ఈమధ్య కాలంలో మైక్రో ఆర్ట్ అత్యంత ఆదరణ పొందుతోంది. చిన్నని రూపంలో గొప్ప రూపాన్ని నిర్మించేందుకు కళాకారులు సిద్దమవుతున్నారు. అలాగే మహాశివరాత్రి సందర్భంగా బియ్యపు గింజ రంధ్రంలో శివయ్య ఆకారాన్ని రూపోందించారు సూక్ష్మ కళాకారుడు గుర్రం దయాకర్.
Most Read Stories