Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

G Sampath Kumar

G Sampath Kumar

Staff Reporter - TV9 Telugu

sampath.gandla@tv9.com

సంపత్ కుమార్ గాండ్ల , టీవీ9 తెలుగులో ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్టాఫర్ గా 17ఏళ్లుగా పనిచేస్తున్నాను. మొదట ఆంధ్రజ్యోతి లో పని చేశాను.గత 17 ఏళ్లుగా టీవీ9 లో పనిచేస్తున్నాను .. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సామాజిక సమస్యలపై, ప్రభుత్వ కార్యక్రమాలపై కథనాలు అందిస్తున్నాను. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వివిధ ప్రాంతాల్లో జరిగిన దుర్ఘటనలు, ఈవెంట్లు, రాజకీయ కార్యక్రమాలు, ఆందోళన కార్యక్రమాలను కవరేజ్ చేసిన అనుభవం ఉంది. బాల్య వివాహాలు పై చేసిన స్టోరీ కి ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు వచ్చింది.. అదేవిధంగా.. తెలంగాణ ప్రభుత్వం.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా.. ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు ఇచ్చి.. సత్కరించింది..

Read More
Telangana: అయ్యో ఎంత కష్టమొచ్చిందో..! నా చావుకు భార్య, అత్త, ఆ స్టేషన్ సీఐనే కారణం.. పాపం యువకుడు..

Telangana: అయ్యో ఎంత కష్టమొచ్చిందో..! నా చావుకు భార్య, అత్త, ఆ స్టేషన్ సీఐనే కారణం.. పాపం యువకుడు..

తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తన చావుకు తన భార్య, అత్తతో పాటుగా కరీంనగర్ మహిళ పోలిస్ స్టేషన్ సీఐ కారణమంటూ ఓ యువకుడు ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. గడ్డిమందు తాగి అత్మహత్యయత్నానికి పాల్పడిన యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.

ఇంట్లో నుంచి గెంటేసిన భర్త.. తీసుకున్న వరకట్నం తిరిగి ఇవ్వాలని భార్య నిరసన..

ఇంట్లో నుంచి గెంటేసిన భర్త.. తీసుకున్న వరకట్నం తిరిగి ఇవ్వాలని భార్య నిరసన..

అప్పటినుండి ఇంటి వద్దనే ఉంటున్న కీర్తన తనకు రావలసిన కట్నం కానుకలు తిరిగి ఇవ్వాలని పలుమార్లు పోలీసులను కోరినప్పటికీ వారి నుండి స్పందన లేకపోవడంతో.. బాధితురాలు కీర్తన పరశురాం ఇంటి ముందు బైఠాయించింది. పెద్ద మనుషుల సమక్షంలో జరిగిన ఒప్పందం ప్రకారం తన డబ్బులు ఇవ్వాలని లేకపోతే పోరాటం కొనసాగిస్తానని అంటోంది బాధితురాలు.

భార్యభర్తల మధ్య గొడవ.. పంచాయితీకి వచ్చిన ఇద్దరు దారుణ హత్య.. మరో ముగ్గురికి..

భార్యభర్తల మధ్య గొడవ.. పంచాయితీకి వచ్చిన ఇద్దరు దారుణ హత్య.. మరో ముగ్గురికి..

భార్యాభర్తల మధ్య గోడవల కారణంగా గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ ఏర్పాటు చేశారు. దీనికోసం పెద్దపల్లి జిల్లా, మండలం రాఘవపూర్‌ గ్రామానికి చెందిన అమ్మాయి తరుపువారు, ఓదెల మండలానికి చెందిన అబ్బాయి తరుపువారు పంచాయతీ కోసం సుగ్లాంపల్లిలో సమావేశమయ్యారు. పంచాయతీలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ క్రమంలోనే పరస్పరం కత్తులతో దాడి చేసుకున్నారు.

Snakes Dance: నాగుపాము, జెర్రిపోతుల సయ్యాట.. పొలంలో రైతుల కంటపడిన ఆరుదైన దృశ్యం!

Snakes Dance: నాగుపాము, జెర్రిపోతుల సయ్యాట.. పొలంలో రైతుల కంటపడిన ఆరుదైన దృశ్యం!

పాములు నృత్యం చేస్తాయని మీకు తెలుసా.. ఈ దృశ్యాన్ని మీరెప్పుడైనా చూశారా.. అవును పాములు నృత్యం చేస్తాయి.. సహజంగా పుట్టల్లో దాగి ఉన్న పాములన్నీ వర్షా కాలం సీజన్‌లో బయటకు వస్తాయి. అలా వచ్చిన పాములు.. మరో పాములతో కలిసి ఆటలు ఆడుకుంటాయి. ముఖ్యంగా నాగు పాము, జెర్రి పోతు అయితే ఇవి ఎంతో ప్రేమగా నృత్యం చేస్తాయి. తాజాగా ఇలానే రెండు పాములు నృత్యం చేస్తున్న అద్భుతమైన దృశ్యాన్ని ఓ రైతు తన సెల్‌ఫోన్ కెమెరాలో బంధించారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్‌గా మారింది.

Viral Video: ఏంటన్నా అదేమైన కట్టే పుల్ల అనుకుంటివా.. ఇట్టే పట్టేశావ్.. వీడియో చూస్తే దడ పుట్టాల్సిందే..

Viral Video: ఏంటన్నా అదేమైన కట్టే పుల్ల అనుకుంటివా.. ఇట్టే పట్టేశావ్.. వీడియో చూస్తే దడ పుట్టాల్సిందే..

అందరూ.. మొక్కలు నాటేందుకు రెడీ అయ్యారు. ప్రతి ఒక్కరు.. చేతిలో మొక్క పట్టుకున్నారు.. కానీ.. ఇంతలో.. అలికిడి.. ఓ పాము అక్కడికి చేరుకుంది. దీంతో అందరూ కంగారు పడ్డారు.. ఆ పాము అటు.. ఇటు పరుగులు పెట్టడంతో అందరూ పరుగులు తీశారు.. ఇంతలో అక్కడున్న అధికారి ఆ పామను పట్టుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఆ పాంత్రంలో ఆదివారం నాన్-వెజ్ బంద్.. అంతా ఉపవాసమే!.. కారణం ఏమిటంటే?

ఆ పాంత్రంలో ఆదివారం నాన్-వెజ్ బంద్.. అంతా ఉపవాసమే!.. కారణం ఏమిటంటే?

ఆదివారం వచ్చిందంటే చాలు మందు, మాంసం లేకుండా బుక్కదిగదు చాలా మందికి. కానీ ఆ గ్రామంలో మాత్రం ఆదివారం ఓ పవిత్రమైన రోజు, ఆ గ్రామాన్ని మల్లన్న స్వామీ రక్షిస్తున్నాడని నమ్ముతారు గ్రామస్తులు, అందుకే ఆదివారం రోజు మధ్యం, మాంసం ముట్టరు. ఇంతకు ఆ గ్రామం ఏది.. ఆ గ్రామంలో ఉన్న ప్రత్యేక ఏంటో తెలుసుకుందాం పదండి.

Telangana: థాయ్ మసాజ్ కావాలన్నారు.. ఇద్దరు కలిసి పొదల్లోకి తీసుకెళ్లారు.. ఆపై సీన్ సితారే

Telangana: థాయ్ మసాజ్ కావాలన్నారు.. ఇద్దరు కలిసి పొదల్లోకి తీసుకెళ్లారు.. ఆపై సీన్ సితారే

కరీంనగర్‌లో సెక్సువల్ మసాజ్ యాప్ ద్వారా యువకులను ట్రాప్ చేసి, బెదిరించి డబ్బులు దోచుకుంటున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కా సమాచారంతో ఆ ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా మరి. ఓ లుక్కేయండి.

Telangana: ‘మతి, తెలివి ఉండే నా తలరాత ఇలా రాశావా..’ దేవుడికి రోహిత్ లేఖ రాసి మరి..

Telangana: ‘మతి, తెలివి ఉండే నా తలరాత ఇలా రాశావా..’ దేవుడికి రోహిత్ లేఖ రాసి మరి..

ఈ లోకం వదిలిపెట్టి వెళ్తున్నా.. దేవుడా. ఇలా ఎందుకు చేసావు.. మానసిక ఒత్తిడితో ఓ యువకుడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో విషాదాన్ని నింపింది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..  ఓసారి లుక్కేయండి.

అయ్యో.. ఇంతదానికే.. అంత కఠిన నిర్ణయమా..? తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు..!

అయ్యో.. ఇంతదానికే.. అంత కఠిన నిర్ణయమా..? తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు..!

జాబితాపూర్‌కు చెందిన కాటిపెల్లి నిత్య(21) హైదరాబాద్‌ కూకట్‌పల్లి హౌజింగ్ బోర్డు కాలనీలో నివాసం ఉంటోంది. ప్రైవేటు వసతి గృహంలో ఉంటూ అక్కడే ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. స్నేహితురాళ్లు అవమానించారని బీటెక్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జగిత్యాల జిల్లా జాబితాపూర్‌లో చోటుచేసుకుంది.

ఆ చిన్నారి ఏం పాపం చేసింది రా..! గొంతు కోసి హత్య చేసిన దుండగులు

ఆ చిన్నారి ఏం పాపం చేసింది రా..! గొంతు కోసి హత్య చేసిన దుండగులు

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ఆదర్శనగర్ లో దారుణం వెలుగు చూసింది. అభం శుభం తెలియని చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత పాశవికంగా హతమార్చారు. జగిత్యాల జిల్లా కోరుట్లలోని ఆదర్శనగర్‌లో 5 ఏళ్ళ చిన్నారి దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టిస్తోంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

ఆషాడంలో గోరింటాకు స్పెషల్..  ఎందుకు పెట్టుకోవాలంటే..!

ఆషాడంలో గోరింటాకు స్పెషల్.. ఎందుకు పెట్టుకోవాలంటే..!

ఆషాడం అనగానే గోరింటాకు గుర్తుకొస్తుంది. ముఖ్యంగా మహిళలు.. ఈ సీజన్లో గోరింటాకు ఎక్కువగా వాడుతారు. అది కూడా సహజంగా లభించే.. గోరింటాకును మాత్రమే.. చేతికి, కాళ్లకు పెట్టుకుంటారు. ఇప్పుడు.. ఆషాడమాసంలో.. గోరింటాకు ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు మహిళలు..ఇప్పుడు.. ఏ వాడలో చూసిన ఈ వేడుకలు చేసుకుంటున్నారు. కొత్తగా పెళ్లైన వధువులు మాత్రం ఖచ్చితంగా ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు. ఈ గోరింటాకుతో... వివి ధ రకాల డిజైన్స్ కూడా వేసుకుంటున్నారు.

Telangana: గోదావరి నదిలో అద్భుత దృశ్యం.. ఒక్కే శిలపై ఐదుగురు దేవీదేవుళ్ల రూపాలు

Telangana: గోదావరి నదిలో అద్భుత దృశ్యం.. ఒక్కే శిలపై ఐదుగురు దేవీదేవుళ్ల రూపాలు

ఒక శిలపై ఒక విగ్రహాన్ని చెక్కడం సహజం. కానీ, ఒకే శిలపై ఆ సృష్టి, లయకారులతో పాటు... రాక్షస వధ చేసే మహిషాసుర మర్దిని ఉండటం విశేషం. ఆ విశేషమే ఇప్పుడా టెంపుల్ టౌన్‌లో మనం చూడవచ్చు. స్థానికులకు కూడా ఎందరికో తెలియని ఒక అద్భుతమైన శిల్ప కళ ఆ శిలపై కనిపిస్తుంది.