సంపత్ కుమార్ గాండ్ల , టీవీ9 తెలుగులో ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్టాఫర్ గా 17ఏళ్లుగా పనిచేస్తున్నాను. మొదట ఆంధ్రజ్యోతి లో పని చేశాను.గత 17 ఏళ్లుగా టీవీ9 లో పనిచేస్తున్నాను .. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సామాజిక సమస్యలపై, ప్రభుత్వ కార్యక్రమాలపై కథనాలు అందిస్తున్నాను. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వివిధ ప్రాంతాల్లో జరిగిన దుర్ఘటనలు, ఈవెంట్లు, రాజకీయ కార్యక్రమాలు, ఆందోళన కార్యక్రమాలను కవరేజ్ చేసిన అనుభవం ఉంది. బాల్య వివాహాలు పై చేసిన స్టోరీ కి ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు వచ్చింది.. అదేవిధంగా.. తెలంగాణ ప్రభుత్వం.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా.. ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు ఇచ్చి.. సత్కరించింది..
అమర ప్రేమకు అద్దం పట్టిన సమాధి..! చావులోనూ వీడని జంట.. భార్య సమాధి పక్కనే తన కోసం..
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం అల్లిపూర్ గ్రామంలో అరుదైన ప్రేమగాథ వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన నిజమైన ప్రేమకు, సమాజంలోని మానవత్వానికి ఒక నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. స్థానిక నివాసి అయిన బాలసాని మల్లయ్య తన భార్యపై చూపిన అచంచలమైన అనురాగం, ఆయనకు అండగా నిలిచిన అల్లిపూర్ గ్రామస్తుల ఉదారత హృదయాన్ని హత్తుకుంటోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే...
- G Sampath Kumar
- Updated on: Apr 20, 2026
- 4:59 pm
Telangana: కొండగట్టు అంజన్న హుండీలో లేఖలు.. భక్తులు రాసింది చూసి షాకైన అధికారులు..
భక్తితో కొబ్బరికాయ కొట్టి.. కోర్కెలు తీర్చమని మొక్కుకుని.. హుండీలో కానుకలు వేయడం మనం ఎప్పుడూ చూసేదే. కానీ, ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టులో మాత్రం సీన్ రివర్స్ అయింది. అంజన్న హుండీల్లో ఈసారి కానుకల కంటే భక్తుల లేఖలే ఎక్కువగా దర్శనమిచ్చాయి. సౌకర్యాలు లేని చోట కానుకలు ఎందుకు వేయాలి? అంటూ భక్తులు వినూత్న రీతిలో నిరసన గళం విప్పారు.
- G Sampath Kumar
- Updated on: Apr 19, 2026
- 8:22 pm
Telangana: జస్ట్ 4 నెలల EMI కట్టలేదని ఇంత దారుణమా?.. వికలాంగుడని కూడా చూడకుండా..
రాజన్న సిరిసిల్ల జిల్లాలో సమాజం సిగ్గుపడే ఘటన వెలుగు చూసింది. ఈఎమ్ఐ కట్టలేదని అవిటివాడైన ఓ వ్యక్తి ఇంటిని సీజ్ చేశారు ప్రైవేటు బ్యాంక్ సిబ్బంది. లోన్ వసూళ్ల పేరుతో ఓ వికలాంగుడిపై ప్రైవేట్ బ్యాంకు సిబ్బంది కఠినంగా వ్యవహరించిన తీరు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
- G Sampath Kumar
- Updated on: Apr 18, 2026
- 8:03 pm
Watch : ఈ ఆచారం ఏందయ్యా.. ఏకంగా తలపైనే టెంకాయలు కొట్టేస్తారట.. ఎందుకంటే?
సాధారణంగా కొబ్బరికాయను రాయిపై పగడొగితే మన చేతు నొప్పెడుతుంది. అదే కొబ్బరి కాయను తలపై పగలకొటితే ఆ నొప్పి ఎలా ఉంటుందో ఊహించుకోండి. విళవిళ్లాడాల్సిందే కదూ.. కానీ ఇక్కడో గ్రామంలో మాత్రం నెత్తిపై టెంకాయపెట్టి పగులగొడుతున్న జానాలు చడీచప్పుడు లేకుండా కూర్చున్నారు. ఇదేదో సినిమాలో చూసిన సీన్లా అనిపిస్తుంది కదూ
- G Sampath Kumar
- Updated on: Apr 17, 2026
- 4:33 pm
ఆశ చూపారు.. నిలువునా ముంచారు.. ఒకటి-రెండు కాదు.. ఏకంగా రూ. 500 కోట్లతో జంప్..!
పెట్టుబడికి రెండింతలు లాభం.. నెలానెలా పొదుపు చేస్తే కొండంత ఆదాయం.. అంటూ అరచేతిలో వైకుంఠం చూపించి, పేద, మధ్యతరగతి వర్గాలను నిలువునా ముంచేసింది 'యూనిక్ మర్కంటైల్ ఇండియా లిమిటెడ్' సంస్థ. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రంగా సాగిన ఈ భారీ కుంభకోణం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది.
- G Sampath Kumar
- Updated on: Apr 14, 2026
- 5:56 pm
Sircilla: చిల్లర లేదా పర్లేదు సారూ.. స్కానర్ ఉంది..
కాలానికి తగ్గట్టే బిక్షాటన కూడా డిజిటల్ అవుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ బిక్షగాడు చేతిలో పాత్ర కాకుండా క్యూఆర్ కోడ్ పట్టుకుని ‘స్కాన్ చేసి డబ్బులు పంపండి’ అంటూ భిక్ష అడుగుతూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. చిల్లర లేకపోయినా మొబైల్తో చెల్లింపులు చేసే ఈ కొత్త ట్రెండ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
- G Sampath Kumar
- Updated on: Apr 12, 2026
- 11:50 am
మద్యం మత్తులో దారుణం.. భార్యతో గొడవ వద్దన్నందుకు తల్లిని కడతేల్చిన కసాయి కొడుకు..!
జగిత్యాల జిల్లాలో క్షణికావేశం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. భార్యతో గొడవ పడుతుండగా.. అడ్డుకోబోయిన తల్లిపై దాడి చేశాడు ఓ వ్యక్తి. తీవ్రంగా గాయపడ్డ 90 ఏళ్ల వృద్ధురాలు అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. మల్లాపూర్ మండల కేంద్రంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
- G Sampath Kumar
- Updated on: Apr 11, 2026
- 7:45 pm
పోలీస్ స్టేషన్ పక్కనే దారుణం.. ఏటీఎం మిషన్తో పరారైన దుండగులు
Yellareddipet ATM theft in Telugu: ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఉన్న ఎస్బిఐ ఏటీఎంలో అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి ఈ దారుణానికి పాల్పడ్డారు. ఏటీఎం మెషిన్ను వాహనంలో లోడ్ చేసి అక్కడి నుంచి పరారయ్యారు. అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
- G Sampath Kumar
- Updated on: Apr 11, 2026
- 11:14 am
హెడ్మాస్టర్ మందలించాడని మనస్థాపం.. 10వ తరగతి విద్యార్థి ఆత్మహత్య..!
జగిత్యాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ విద్యార్థి ఆత్మహత్య ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు మందలించాడనే మనస్థాపంతో పదవ తరగతి చదువుతున్న దుగ్గిళ్ళ అక్షయ్ బలవన్మరణానికి పాల్పడటం కలకలం రేపుతోంది. అక్షయ్ మృతితో కుటుంబంలో విషాదం అలుముకుంది. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతుండగా, గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి నివాళులర్పించారు.
- G Sampath Kumar
- Updated on: Apr 10, 2026
- 5:30 pm
హోమ్ వర్క్ చేయలేదని ఇంత దారుణమా..? రెండో తరగతి విద్యార్థిపై స్కూల్ టీచర్ దాష్టీకం..!
పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పాల్సిన గురువులే దారి తప్పుతున్నారు. మెరుగైన సమాజ నిర్మాణంలో మూల స్తంభాలైన ఉపాధ్యాయులే నైతికతను మరచి అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఓ ప్రైవేట్ స్కూల్లో ఉపాధ్యాయుడు చేసిన పనికి రెండో తరగతి విద్యార్థి ఆసుపత్రి పాలయ్యారు.
- G Sampath Kumar
- Updated on: Apr 9, 2026
- 6:31 pm
గుండె పగిలే విషాదం.. గుడిలో అన్నదానం చేస్తుండగా ఊహించని ఘటన..
జగిత్యాల రూరల్ మండలం పోరండ్లలో అన్నదానం చేస్తుండగా 3వ తరగతి చదువుతున్న నిశాంత్ గుండెపోటుతో మృతి చెందాడు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయాడు. తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కుమారుడు కావడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. చిన్న వయసులోనే గుండెపోటు మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
- G Sampath Kumar
- Updated on: Apr 7, 2026
- 3:27 pm
Telangana: మందుబాబుల ప్లానింగ్ మామూలుగా లేదయ్యా.. ఏం చేశారో తెలిస్తే నోరెళ్లబెడతారు..
మందు కొట్టడం ఒక ఎత్తు అయితే.. పోలీసులకు దొరక్కుండా ఇంటికి చేరడం మరో ఎత్తు.. దీని కోసం గోదావరిఖని మందుబాబులు ఏకంగా ఒక వాట్సాప్ ఆర్మీనే తయారు చేశారు. పోలీసు మామల స్క్వాడ్ పేరుతో గ్రూప్ కట్టి పోలీసులకే చెక్ పెట్టాలనుకున్నారు. కానీ సీన్ కట్ చేస్తే.. స్వయంగా ఎస్ఐ ఆ గ్రూప్లోకి ఎంట్రీ ఇచ్చి వీడియో కాల్ చేయడంతో అంతా నివ్వెరపోయారు..
- G Sampath Kumar
- Updated on: Apr 6, 2026
- 2:15 pm