AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

G Sampath Kumar

G Sampath Kumar

Staff Reporter - TV9 Telugu

sampath.gandla@tv9.com

సంపత్ కుమార్ గాండ్ల , టీవీ9 తెలుగులో ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్టాఫర్ గా 17ఏళ్లుగా పనిచేస్తున్నాను. మొదట ఆంధ్రజ్యోతి లో పని చేశాను.గత 17 ఏళ్లుగా టీవీ9 లో పనిచేస్తున్నాను .. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సామాజిక సమస్యలపై, ప్రభుత్వ కార్యక్రమాలపై కథనాలు అందిస్తున్నాను. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వివిధ ప్రాంతాల్లో జరిగిన దుర్ఘటనలు, ఈవెంట్లు, రాజకీయ కార్యక్రమాలు, ఆందోళన కార్యక్రమాలను కవరేజ్ చేసిన అనుభవం ఉంది. బాల్య వివాహాలు పై చేసిన స్టోరీ కి ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు వచ్చింది.. అదేవిధంగా.. తెలంగాణ ప్రభుత్వం.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా.. ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు ఇచ్చి.. సత్కరించింది..

Read More
Telangana: శ్మశానంలో సగం కాలిన శవం.. దాని పక్కనే వింత ఆకారాలు.. ఏంటని పరిశీలించగా

Telangana: శ్మశానంలో సగం కాలిన శవం.. దాని పక్కనే వింత ఆకారాలు.. ఏంటని పరిశీలించగా

ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. అయితే మృతదేహం సగం వరకు కాలిపోయి ఉంది. అంతేకాకుండా కాష్టం సమీపంలో పసుపు, కుంకుమ.. ఇతర ముగ్గులు వేశారు. మంత్రాల కారణంగా ఈ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆ వివరాలు ఇలా..

శభాష్..! ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న కొత్త సర్పంచ్.. బాధ్యతలు చేపట్టిన మరునాడే యాక్షన్ షురూ!

శభాష్..! ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న కొత్త సర్పంచ్.. బాధ్యతలు చేపట్టిన మరునాడే యాక్షన్ షురూ!

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కందికట్కూరు గ్రామంలో కొంతకాలంగా కోతుల బెడద గ్రామస్తులను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తోంది. పంటల నష్టం, ఇళ్లపై దాడులు, చిన్నారులపై దాడులు చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో గ్రామానికి చెందిన చింతలపల్లి విజయమ్మ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తూ సర్పంచ్‌గా గెలిపిస్తే.. గ్రామాన్ని కోతుల బెడద నుంచి విముక్తి చేస్తానని హామీ ఇచ్చారు.

Telangana: గుంట నక్క అనుకుంటే పొరబడినట్టే.. ఈ రేర్ పీస్ ఎక్కడా చూసి ఉండరు.. అదేంటంటే.?

Telangana: గుంట నక్క అనుకుంటే పొరబడినట్టే.. ఈ రేర్ పీస్ ఎక్కడా చూసి ఉండరు.. అదేంటంటే.?

ఇంటి ఆవరణలో దాగి ఉన్న పునుగు పిల్లిని గమనించిన కుటుంబ సభ్యులు ధైర్యంగా వ్యవహరించి వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ నర్సింగారావు ఆధ్వర్యంలో అటవీ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని, పరిసర ప్రాంతాన్ని భద్రతా వలయంలోకి తీసుకున్నారు.

Viral News: సారూ పట్టించుకోండి.. ప్రజా సమస్యల పరిష్కారానికి పొర్లుదండాలతో నిరసన..

Viral News: సారూ పట్టించుకోండి.. ప్రజా సమస్యల పరిష్కారానికి పొర్లుదండాలతో నిరసన..

అధికారులు తమ సమస్యలను పట్టించుకోవట్లేదని ఓ బీజేపీ నేత వినూత్న నిరసన కార్యక్రమాన్ని చేపట్టాడు. దీర్ఘకాలికంగా‌ ఉన్న సమస్య పరిష్కారం కావడం లేదని అవేదనకి గురై వ్యక్తి ఎవరూ ఊహించని విధంగా.. కిలోమీటర్ మేర పొర్లు దండాలు పెట్టి నిరసన తెలిపాడు. ఈ నిరసనకు సంబంధించిన వీడియో వైరల్‌ కావడంలో ఈ సమస్యపై ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతుంది.

Telangana: అర్ధరాత్రి వసతిగృహంలో ఒక్కసారిగా అలజడి.. పరుగులు పెట్టిన జనం.. గుండెలు ఆగే సీన్.!

Telangana: అర్ధరాత్రి వసతిగృహంలో ఒక్కసారిగా అలజడి.. పరుగులు పెట్టిన జనం.. గుండెలు ఆగే సీన్.!

దక్షిణ కాశీగా‌ పిలిచే వేములవాడ దేవస్థానం వసతి గృహల్లో పాములు యధేచ్ఛేగా సంచరిస్తున్నాయ్. ఈ వారం రోజులలోనే రెండుసార్లు వసతి గృహల్లో కనబఢ్డాయి. అదృష్టవశాత్తు భక్తులకు ఎలాంటి హాని చేయలేదు పాములు. వాటిని చూసిన వెంటనే స్నేక్ క్యాచర్స్‌కి సమాచారం ఇచ్చారు. మరి ఈ ప్రాంతంలో ఇంకెన్ని పాములు ఉన్నాయోనని భక్తులు ఆందోళన చెందుతున్నారు.

Telangana: సర్పంచ్ ఎన్నికల్లో గెలిచిన చనిపోయిన అభ్యర్థి.. చివరకు అధికారులు ఏం చేశారంటే..?

Telangana: సర్పంచ్ ఎన్నికల్లో గెలిచిన చనిపోయిన అభ్యర్థి.. చివరకు అధికారులు ఏం చేశారంటే..?

ఆ గ్రామ సర్పంచ్ ఎన్నికలో విషాదం..విజయం కలగలిశాయి. నామినేషన్ వేశాక మరణించిన చెర్ల మురళికి అనూహ్య విజయం దక్కింది. సాధారణంగా ఎన్నిక నిలిపివేయాల్సి ఉన్నా, అధికారులు కొనసాగించారు. ఈ క్రమంలో ఉపసర్పంచ్‌ను ఎన్నుకున్నారు కానీ.. సర్పంచ్ ఎన్నికపై అధికారులు కీలక ప్రకటన చేశారు.

ఓటు వేసేందుకు వెళ్లి.. బ్యాలెట్ పేపర్లను కసపస నమిలి మింగేసిన మందుబాబు!

ఓటు వేసేందుకు వెళ్లి.. బ్యాలెట్ పేపర్లను కసపస నమిలి మింగేసిన మందుబాబు!

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రతి పోలింగ్ కేంద్రంలో శాంతియుతంగా ఓటింగ్ జరుగుతుండగా జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ గ్రామంలో మాత్రం ఓ విచిత్ర ఘటన నమోదైంది. మద్యం మత్తులో పోలింగ్ కేంద్రానికి వచ్చిన వెంకట్ అనే ఓటరు

Telangana: పుట్టిన రోజు నాడే తీవ్ర విషాదం.. సాంబారులో పడి 4 ఏళ్ల బాలుడు మృతి!

Telangana: పుట్టిన రోజు నాడే తీవ్ర విషాదం.. సాంబారులో పడి 4 ఏళ్ల బాలుడు మృతి!

పెద్దపల్లి జిల్లాలో హృదయవిదారక ఘటన ఒకటి చోటు చేసుకుంది. తన పుట్టినరోజున ప్రమాదవశాత్తు వేడి సాంబారు పాత్రలో పడి నాలుగేళ్ల బాలుడు మరణించిన విషాదకరమైన సంఘటన ఇది. మల్లాపూర్‌లోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గర్ల్స్ హై స్కూల్‌లో మొగిలి మధుకర్ తాత్కాలిక వంటవాడిగా పనిచేస్తున్నాడు. అతని కుమారుడు మోక్షిత్ అనే బాలుడు వంటగది ప్రాంతంలో ఆడుకుంటున్నాడు.

చిన్న ప్రయత్నం.. ప్రయాణికుల మనసులు గెలుచుకుంటున్న ఆర్టీసీ.. ఏం చేశారో తెలుసా?

చిన్న ప్రయత్నం.. ప్రయాణికుల మనసులు గెలుచుకుంటున్న ఆర్టీసీ.. ఏం చేశారో తెలుసా?

ప్రయాణీకులకు మరింత చేరువ అయ్యేందుకు, ఆదాయాన్ని పెంచుకునేందుకు తెలంగాణ ఆర్టీసీ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగంగా ప్రయాణికులకు మరిన్ని సేవలు అందించేందుకు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి ఆదేశాల మేరకు బస్సుల్లో ప్రయాణికులను కండక్టర్లు పలకరించే ప్రత్యేక విధానం ప్రవేశపెట్టారు.

Watch Video: ఎన్నికల వేళ వినూత్న హామీ.. ఆడపిల్ల పుడితే రూ. 10వేలు ఫిక్స్ డిపాజిట్!

Watch Video: ఎన్నికల వేళ వినూత్న హామీ.. ఆడపిల్ల పుడితే రూ. 10వేలు ఫిక్స్ డిపాజిట్!

Congress candidate promise in Karimnagar Gram Panchayat elections 2025: పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. ఓ గ్రామపంచాయతీలో ఆడపిల్ల పుడితే రూ. పదివేలు ఫిక్స్ డిపాజిట్ చేస్తామని హామీలు ఇస్తున్నారు. ఓటర్ల మన్ననలు దక్కించుకోవడానికి ఎలాగైనా భిన్నంగా కనిపించాలన్నదే నేతల..

Telangana: సాధారణంగా కనిపించే సత్తయ్య.. ఓ అసాధారణ మనిషి..

Telangana: సాధారణంగా కనిపించే సత్తయ్య.. ఓ అసాధారణ మనిషి..

జగిత్యాల జిల్లా, ఇటిక్యాల గ్రామంలో ఇంటర్మీడియెట్ వరకే చదువుకున్న సుంకిసాల సత్తయ్య ప్రకృతిపై ప్రేమతో గ్రామానికే పచ్చదనం ఉట్టిపడేలా గుర్తింపును తీసుకొచ్చిన వ్యక్తి. చెట్లు కూడా మనలాంటి జీవులే.. అని చెప్పే సత్తయ్య జీవితం, పర్యావరణం పట్ల మనలో మళ్లీ ఆలోచన రేకెత్తించేలా ఉంటుంది.

Telangana: అయ్యో.. అమ్మను అనాథలా వదిలేశారు.. ఈ తల్లి కథ తెలిస్తే గుండె తరుక్కుపోతుంది..

Telangana: అయ్యో.. అమ్మను అనాథలా వదిలేశారు.. ఈ తల్లి కథ తెలిస్తే గుండె తరుక్కుపోతుంది..

కొడుకులే లోకం అనుకుంది.. కళ్ల ముందే వాళ్లు పెరిగి పెద్దై, తమకు అండగా ఉంటారని కలలు కంది. కన్నబిడ్డలపై ఆమె పెట్టుకున్న ఆశలన్నీ అడియాసలయ్యాయి. అస్తి పంపకాలతో పాటు అమ్మను కూడా పంచుకున్న కొడుకులు... చివరికి ఆమెను అనాథలా వదిలేశారు. ఈ అమానుష ఘటన జగిత్యాలలో జరిగింది.