Navaratri 2022: నవరాత్రుల్లో ఇంద్రకీలాద్రిపై కనక దుర్గమ్మవారు ఏ రోజున ఏ అలంకారంలో దర్శనమిస్తారో తెలుసా.. దర్శనంతో కలిగే ఫలితాలు
Navaratri 2022: ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ నెల 26 నుంచి అక్టోబర్ 5 వరకూ దసరా ఉత్సవాలు నిర్వహించనున్నారు. పది రోజుల పాటు సాగే ఈ ఉత్సవాల్లో కనక దుర్గాదేవీ పది అలంకారాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు.
Most Read Stories