Janmashtami 2025: జన్మాష్టమి రోజున 56 రకాల పదార్ధాలను నైవేద్యం సమర్పిస్తారు.. దీని వెనుక పురాణ కథ ఏమిటంటే..
శ్రావణ మాసంలో రాఖీ పండగ తర్వాత వచ్చే పండగ శ్రీ కృష్ణ జన్మాష్టమి. ఈ రోజున బాల గోపాలుడిని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఉట్టి కొట్టే వేడుకని కూడా జరుపుకుంటారు. అంతేకాదు జన్మాష్టమి రోజున శ్రీ కృష్ణుడికి 56 రకాల నైవేద్యాలను సమర్పించే సంప్రదాయం ఉంది. ఈ సంప్రదాయం వెనుక ప్రత్యేకమైన, మనోహరమైన కథ ఉంది. ఆ పురాణ కథ ఏమిటో తెలుసుకుందాం..

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
