ఈ ఆలయంపై ఎక్కువమంది ముస్లింరాజుల దండయాత్ర.. ఒక్క ఘజనీనే 6 టన్నుల కంటే ఎక్కువ బంగారం దోచుకెళ్లిన వైనం
Somnath Temple: భారతదేశంలో ఎన్నో అద్భుతమైన దేవాలయాలు సాంకేతిక పరిజ్ఞానం లేకుండా 1000 సంవత్సరాలకు పైగా ఎలా నిర్మించబడ్డాయో నేటి పరిశోధకులకు అంతుబట్టని మిస్టరీనే. మన దేవాలయాలకు సంబంధించిన ఆస్తులను అప్పట్లో అనేక మంది రాజులు దోచుకున్నట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. అందులో ముఖ్యంగా మహ్మద్ గజిని వరుసగా 18 సార్లు దండెత్తి భారతదేశంలోని అపారమైన సంపదను దోచుకోగా.. 18వ సారి ఓ దేవాలయంపై దండెత్తి దోచుకెళ్ళాడు.
Most Read Stories