Dasara Astrology: దసరాలో ఈ రాశులకు అమ్మవారి అనుగ్రహం.. ఓ వెలుగు వెలిగే ఛాన్స్..!
Dasara Astrology 2025: జ్యోతిష శాస్త్రం ప్రకారం శివపార్వతులకు ఇష్టమైన రాశులున్నాయి. దసరాలల్లో పార్వతీదేవి కొన్ని రాశులను బాగా అనుగ్రహించే అవకాశం ఉంది. ఆమెకు అత్యంత ప్రీతిపాత్రమైన రాశులు మేషం, వృషభం, కర్కాటకం, ధనుస్సు, మకరం, కుంభ రాశులు. సాధారణంగా ఈ రాశులకు చెందినవారి ప్రార్థనలకు అమ్మవారు వెంటనే స్సందిస్తుందని, కష్టనష్టాల నుంచి గట్టెక్కించడం, సమస్యలను పరిష్కరించడం వంటివి చేస్తుందని జ్యోతిష పండితులు చెబుతుంటారు. కొద్దిపాటి పూజ లేదా ప్రార్థనతో అమ్మవారు వీరి కోర్కెలను తీర్చడం జరుగుతుంది. విజయ దశమి నాటి నుంచి వీరు ఒక వెలుగు వెలిగే అవకాశం ఉంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6