Tirumala: శ్రీవారి ఆలయంలో ఘనంగా జ్యేష్ఠాభిషేకం ప్రారంభం.. నేడు ముత్యాల కవచంతో స్వామి దర్శనం
Tirumala తిరుమల తిరుపతిలో కొలువైన కలియుగప్రత్యక్ష దైవం శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయం నిత్యం భక్తుల రద్దీతో నిండిఉంటుంది. స్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న జేష్యాభిషేకం నిన్న ఘనంగా ప్రారంభించారు. నేడు ముత్యాలకవచంతో, మంగళవారం స్వర్ణకవచంతో స్వామి, అమ్మవార్లు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
Most Read Stories