Muchintal: వైభవంగా 108 భగవాన్ మూర్తుల కల్యాణ వైభోత్సవం..శ్రీహరి నామ స్మరణతో పులకించిన ప్రాంగణం
Muchintal: ముచ్చింతల్ లోని సమతా మూర్తి(Samatha Murthy) ప్రాంగణం భక్తజనుల శ్రీహరి నామ స్మరణతో పులకించిపోయింది. చరిత్రలో నిలిచిపోయే విధంగా 108 దివ్య దివ్యదేశాల శాంతి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. నభూతో న భవిష్యత్ అన్నట్లుగా భక్త జన సమక్షంలో శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామిజీ ప్రత్యక్ష పర్యవేక్షణలో సమతా మూర్తి సాక్షిగా కళ్యాణ మహోత్సవం అత్యంత ఘనంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

1 / 20

2 / 20

3 / 20

4 / 20

5 / 20

6 / 20

7 / 20

8 / 20

9 / 20

10 / 20

11 / 20

12 / 20

13 / 20

14 / 20

15 / 20

16 / 20

17 / 20

18 / 20

19 / 20

20 / 20
