Earthen Products: అంతరించిపోతున్న మట్టి పాత్రలు.. ఆందోళన చెందుతున్న కుమ్మరిలు
మట్టితో కుండలు తయారు చేయడం భారతదేశంలో పురాతన కాలం నాటి హస్తకళ. నాగరికత ప్రారంభం నుంచి మట్టికుండల వాడకం ఎక్కువగా ఉండేది. ప్రత్యేకంగా కుమ్మరి తయారు చేసిన పాత్రలను ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో వినియోగిస్తుంటారు. గతంలో ఎంతో ప్రాధాన్యత కలిగిన కుమ్మరి తయారు చేసిన పాత్రల స్థానంలో పలు రకాల లోహపు, పింగాణీ పాత్రలు రావడంతో మట్టిపాత్రలకు గిరాకీ లేకుండా పోయింది. వేసవికాలంలో కుండలు, కూజాలు... దీపావళి సమయంలో మట్టి ప్రతిమలు, ప్రమీదలు తయారు చేసేవారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
