ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో 23 ఏళ్ళకు పైగా అనుభవం ఉంది. వార్తలో రిపోర్టర్ గా 1999లో కెరీర్ ప్రారంభం అయింది. 1999 నుంచి 2003 అక్టోబర్ వరకు వార్తలో రిపోర్టర్గా పనిచేశాను… ఆ తరువాత వెంటనే అదే నెలలో వార్తకు రిజైన్ చేసి 2003 అక్టోబర్లో tv9 ఛానల్ ఎయిర్లోకి రాకముందు ఐవిజన్ పేరుతో ప్రకాశంజిల్లా రిపోర్టర్గా జాయిన్ అయ్యాను… tv9 ఎయిర్లోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ప్రకాశంజిల్లా tv9 రిపోర్టర్గా పనిచేస్తున్నారు… ప్రస్తుతం ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను.
Tanguturu: సెక్యూరిటీ గార్డును కత్తులు, గొడ్డళ్లలతో నరికి చంపాల్సిన అవసరం ఏంటి..?
ప్రయివేటు బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ ఒంటరిగా ఉంటున్న వ్యక్తిని దారుణంగా హత్య చేసింది ఎవరు... చోరీ కోసం వచ్చి ప్రతిఘటిస్తే హతమార్చారా... లేక ఆయనతో ఎవరికైనా పాతకక్షలు ఉన్నాయా... ఒంటరిగా ఉన్న ఆ సెక్యూరిటీ గార్డును కత్తులు, గొడ్డళ్లతో దారుణంగా చంపాల్సినంత అవసరం ఎవరికి ఉంది... రెండు రోజుల తరువాత వెలుగులోకి వచ్చిన ఈ దారుణ హత్య ఘటనలో ప్రకాశం జిల్లా పోలీసుల మెదళ్లను తొలిచేస్తున్న ప్రశ్నలు ఇవే... ఇంతకీ ఏం జరిగింది.
- Fairoz Baig
- Updated on: Dec 18, 2025
- 7:27 pm
ఆమె వచ్చిందంటేనే హడల్.. చిన్న పిల్లడితో కలిసి వచ్చి ఈ సారి అడ్డంగా దొరికిపోయింది.. వీడియో చూస్తే..
ఆమె చోరీకి వచ్చిందంటే చాలు ఎవరైతే నాకేంటి అన్న లెవెల్లో చేతివాటం ప్రదర్శిస్తుంది.. చుట్టూ ఎవరైనా ఉన్నారా... నిఘా నేత్రం సిసి టివి కెమెరాలు ఉన్నాయా అన్న సోయి కూడా ఉండదు.. చేయాలన్న పనిని క్షణాల్లో ముగించుకుని ఉడాయించడం ఆమె స్పెషాలిటీ.. తనతో పాటు మరో మహిళను, ఓ చిన్న పిల్లాడిని తీసుకొస్తుంది.
- Fairoz Baig
- Updated on: Dec 18, 2025
- 10:41 am
Andhra: అమ్మాయికి మొగుడు… అత్తకు యముడు… ఎక్కడంటే..
కూతురు ఆత్మహత్యకు అత్తింటి వేధింపులే కారణమన్న అనుమానంతో అతను కోపం పెంచుకున్నాడు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం గడ్డమీదపల్లిలో అత్తపై కత్తితో దాడి చేయగా, ప్రతిదాడిలో ఇతనికీ గాయాలయ్యాయి. గ్రామం, ప్రభుత్వ ఆస్పత్రిలో ఉద్రిక్తత నెలకొంది. . . . .
- Fairoz Baig
- Updated on: Dec 15, 2025
- 7:30 pm
Andhra: అరె.. అప్పుడే వచ్చిన మామిడి పండ్లు…
వేసవిలో మాత్రమే కనిపించే మామిడిపండ్లు ఇప్పుడు చలికాలంలోనూ నోరూరిస్తున్నాయి. అనంతపురం జిల్లా కదిరి నుంచి ఆఫ్ సీజన్ మామిడిపండ్లను ఒంగోలుకు తీసుకొచ్చి రహదారుల పక్కన విక్రయిస్తున్నారు. చలిలో మామిడిపండ్లు కనిపించడంతో ప్రయాణికులు ఆశ్చర్యంతో కొనుగోలు చేస్తున్నారు. .. .. .. ..
- Fairoz Baig
- Updated on: Dec 14, 2025
- 8:22 pm
Andhra: పశువులను మేత కోసం అడవిలోనికి తోలుకెళ్లిన కాపర్లు.. అక్కడ కనిపించిన దృశ్యం చూసి..
ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దంతెరపల్లె గ్రామానికి చెందిన దంపతులు సారమేకల శ్రీనివాసులు–శారదలు అప్పుల బాధతో ఐదు నెలల క్రితం అదృశ్యమయ్యారు. తాజాగా సంజీవరాయునిపేట సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో చెట్టుకు వేలాడుతూ కుళ్లిపోయిన స్థితిలో వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
- Fairoz Baig
- Updated on: Dec 13, 2025
- 7:14 pm
Andhra: ఎమ్మెల్యే కారును ఆపిన పోలీసులు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
ప్రకాశం జిల్లా లో వినుకొండ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీప్ విప్ జివి.ఆంజనేయులు పేరుతో స్టిక్కర్ ఉన్న కారును పోలీసులు ఆపారు.. తర్వాత పరిశీలించి చూస్తే పోలీసులు నిర్ఝాంతపోయారు.. కారుకు ఉన్న ఎమ్మెల్యే స్టిక్కర్ నకిలీదని తేలింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు
- Fairoz Baig
- Updated on: Dec 11, 2025
- 8:47 pm
Andhra Pradesh: దేవతా వృక్షాల్లో ఇవే నెంబర్ వన్.. కాశీ తర్వాత ఇక్కడే..
దేవతా వృక్షాలుగా పిలుచుకునే వృక్షాల్లో కదంబ వృక్షాల కథవేరు.. కాశీ పుణ్యక్షేత్రం తరువాత ఒక్క త్రిపురాంతకంలోని శ్రీ బాలా త్రిపురసుందరీదేవి ఆలయం ఆవరణలో మాత్రమే ఇవి కనిపిస్తాయి. ఎరుపురంగులో ఉండే కదంబ పూలు విశేషంగా భక్తులను ఆకర్షించడమే కాకుండా ఆరోగ్యపరమైన ప్రయోజనాలు కలిగి ఉంటాయని చెబుతారు.
- Fairoz Baig
- Updated on: Dec 10, 2025
- 3:36 pm
Andhra: కింద ఏమో ఇలా.. 3 అంతస్థుల పైన అలా.. ఆశ్చర్యం.. అద్భుతం..
హిందూ ధర్మంలో దైవత్వమున్న వృక్షాల్లో వేపచెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. వందేళ్ల వయసున్న వేపచెట్టును తొలగించకుండా, అదే చెట్టు చుట్టూ ఇల్లు కట్టిన ఒంగోలు కుటుంబం కథ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇంటి మధ్యలో నుంచి చెట్టు పెరిగేలా మూడు అంతస్తుల మేడను నిర్మించగా..
- Fairoz Baig
- Updated on: Dec 9, 2025
- 7:43 pm
Andhra: పురాతన ఆలయం దగ్గర ఏదో మెరుస్తూ కనిపించిన శిలారాయి.. దాని మీదున్నవి పరిశీలించగా..
నల్లమల అడవుల్లో పది, పదకొండో శతాబ్ద కాలంలో నిర్మించిన ఆలయాలు, వేసిన శాసనాలు కాకతీయుల కాలంలో సామాజిక, మతపరమైన అంశాలను అర్థం చేసుకోవడానికి ముఖ్యమైన ఆధారాలుగా ఉంటున్నాయి. ఇటీవల కాలంలో పలు శాసనాలు వెలుగులోకి వస్తున్నాయి. వీటి ద్వారా అప్పటి సామాజిక అంశాలు, మతపరమైన విశేషాలు ఈ శాసనాల ద్వారా తెలుసుకోవడంలో చారిత్రక పరిశోధకులు ఆసక్తి చూపిస్తున్నారు.
- Fairoz Baig
- Updated on: Dec 9, 2025
- 3:22 pm
Ongole: 12 ఏళ్లు ప్రేమని తిరిగాడు.. చివరికి ఆ ఒక్క మాట చెప్పి తప్పుకున్నాడు.. ఆ యువతి మనసు కకావికలమై..
సోషల్ మీడియాలో పరిచయం పెంచుకుని ప్రేమించినట్టు నటించాడు. 12 ఏళ్లు వెంటపడి నమ్మబలికాడు. బీటెక్ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తోన్న ఒంగోలు యువతికి.. నీవు లేక నేను లేను అని నాటకం చేశాడు. కానీ పెళ్లి మాట తేలగానే కులం అడ్డుపెట్టాడు.
- Fairoz Baig
- Updated on: Dec 8, 2025
- 1:21 pm
Andhra: పిల్లులు ఎంత పనిచేశాయమ్మా.. పంచాయతీలో అలా పొడిచేశాడేంటి.. నవ్వొద్దు సీరియస్ మ్యాటర్..
పిల్లికి చెలగాటం - ఎలుకకు ప్రాణ సంకటం అన్న చందంగా.. రెండు పిల్లులు తెచ్చిన తంటా ఒకరికి నిజంగానే ప్రాణం మీదకి తెచ్చింది.. ఆంధ్రప్రదేశ్ లోని బాపట్లజిల్లా మార్టూరులో చోటుచేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. పిల్లుల పంచాయితీలో ఓ వ్యక్తి.. మరో వ్యక్తిని పొడిచాడు..
- Fairoz Baig
- Updated on: Dec 7, 2025
- 7:50 pm
Prakasam district: చిన్నారుల పాలిట సైలెంట్ కిల్లర్ డయాబెటిస్… కలకలం రేపిన 7వ తరగతి విద్యార్ధిని మృతి
జువెన్ డయాబెటిక్తో బాలిక మృతి చెందిన ఘటన స్థానికంగా విషాదం నింపింది.. పుట్టుకతో వచ్చిన షుగర్ వ్యాధితో బాధపడుతూ ఏడో తరగతి చదువుతున్న 12 ఏళ్ల బాలిక మృతిచెందింది. ప్రకాశం జిల్లా కంభం మండలం జంగంగుంట్ల గ్రామంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.
- Fairoz Baig
- Updated on: Dec 5, 2025
- 2:23 pm