AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fairoz Baig

Fairoz Baig

Senior Staff Reporter - TV9 Telugu

fairoz.baig@tv9.com

ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో 23 ఏళ్ళకు పైగా అనుభవం ఉంది. వార్తలో రిపోర్టర్ గా 1999లో కెరీర్ ప్రారంభం అయింది. 1999 నుంచి 2003 అక్టోబర్‌ వరకు వార్తలో రిపోర్టర్‌గా పనిచేశాను… ఆ తరువాత వెంటనే అదే నెలలో వార్తకు రిజైన్‌ చేసి 2003 అక్టోబర్‌లో tv9 ఛానల్‌ ఎయిర్‌లోకి రాకముందు ఐవిజన్‌ పేరుతో ప్రకాశంజిల్లా రిపోర్టర్‌గా జాయిన్‌ అయ్యాను… tv9 ఎయిర్‌లోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ప్రకాశంజిల్లా tv9 రిపోర్టర్‌గా పనిచేస్తున్నారు… ప్రస్తుతం ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను.

Read More
Andhra: స్కూల్‌‌కి వచ్చిన నాగరాజు.. ఈ పిల్లలు చూడండి ఏం చేశారో..

Andhra: స్కూల్‌‌కి వచ్చిన నాగరాజు.. ఈ పిల్లలు చూడండి ఏం చేశారో..

మార్కాపురం జిల్లా పుల్లలచెరువు మండలం సిద్ధనపాలెం పాఠశాల వంటగదిలో త్రాచుపాము కనిపించడంతో విద్యార్థులు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ పామును సురక్షితంగా పట్టుకుని అడవిలో విడిచిపెట్టాడు. పాములు కనిపిస్తే భయపడకుండా, అటవీ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని సూచించారు.

20 ఏళ్లుగా నో లిక్కర్.. చుక్క మద్యం ముట్టని ఈ గ్రామం స్పెషాలిటీ ఏంటో తెలుసా?

20 ఏళ్లుగా నో లిక్కర్.. చుక్క మద్యం ముట్టని ఈ గ్రామం స్పెషాలిటీ ఏంటో తెలుసా?

అది ఒక చిన్న గ్రామం.. కానీ ఆ ఊరి కట్టుబాటు మాత్రం రాష్ట్రానికే ఆదర్శం. మద్యం మహమ్మారి వల్ల సంసారాలు కూలిపోతుంటే, ఆ ఊరి పెద్దలు తీసుకున్న ఒక నిర్ణయం వందలాది కుటుంబాల్లో వెలుగులు నింపింది. గత 20 ఏళ్లుగా ఆ గ్రామంలో ఒక్క మద్యం, బెల్ట్ షాపు కూడా లేదు. తాగాలి అనిపిస్తే కిలోమీటర్ల దూరం వెళ్లాల్సిందే తప్ప, ఊరి పొలిమేరల్లో చుక్క మద్యం కూడా దొరకదు. ఇంతకూ ఆ గ్రామం ఏదనేగా మీ డౌట్.. అయితే ఈ స్టోరీ చదవాల్సిందే.

Andhra News: ఓ వైపు తల్లి హత్య.. మరోవైపు జైల్లో నాన్న.. కన్నీళ్ల మధ్యే టెన్త్ పరీక్ష రాసిన బాలిక

Andhra News: ఓ వైపు తల్లి హత్య.. మరోవైపు జైల్లో నాన్న.. కన్నీళ్ల మధ్యే టెన్త్ పరీక్ష రాసిన బాలిక

ఒకవైపు కన్నతల్లి విగతజీవిగా పడి ఉంది.. మరోవైపు ప్రాణంకంటే మిన్నగా ప్రేమించాల్సిన తండ్రి కిరాతకుడిగా మారి అమ్మను పొట్టనబెట్టుకున్నాడు. గుండె కోతను మిగిల్చిన ఈ విషాద సమయంలో, ఆ బాలిక తన భవిష్యత్తు కోసం కన్నీళ్లను దిగమింగుకుని పరీక్షా హాలుకు వెళ్ళింది. ప్రకాశం జిల్లా అద్దంకిలో జరిగిన ఈ ఘటన స్థానికులను కలచివేస్తోంది.

Andhra: పోయేకాలం దాపురించిందా.. ఏంది సామి..! పచ్చని వేప చెట్టుకు మంటలు..

Andhra: పోయేకాలం దాపురించిందా.. ఏంది సామి..! పచ్చని వేప చెట్టుకు మంటలు..

ప్రకాశం జిల్లా కోరిశెపాడు మండలం రాచపూడి గ్రామంలో ఒక్కసారిగా కలకలం రేగింది. గ్రామం నడిబొడ్డున ఉన్న ఒక భారీ వేప చెట్టులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో స్థానికులు హడలెత్తిపోయారు. అసలే వేసవి కాలం... ఆపై చెట్టు చుట్టూ ఎండిపోయిన గడ్డి ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి.

Andhra Pradesh: బంగారంతో బస్సులో ప్రయాణిస్తున్నారా.. జాగ్రత్త.. ఇక్కడ ఏం జరిగిందో తెలిస్తే షాకే..

Andhra Pradesh: బంగారంతో బస్సులో ప్రయాణిస్తున్నారా.. జాగ్రత్త.. ఇక్కడ ఏం జరిగిందో తెలిస్తే షాకే..

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు.. సొంతూరులో సరదాగా గడిపి తిరిగి బెంగళూరు వెళ్తున్నారు. అంతా సాఫీగా సాగుతుందనుకున్న ప్రయాణంలో ఊహించని షాక్ తగిలింది. బస్సులో ఉండగానే 120 గ్రాముల బంగారం మాయమైంది. మధ్యప్రదేశ్ దొంగల ముఠా వేసిన స్కెచ్‌కి టెక్కీ దంపతులు విస్తుపోయారు. అసలు ఆ రాత్రి బస్సులో ఏం జరిగింది? గ్యాంగ్‌ను పోలీసులు ఎలా పట్టకున్నారో తెలుసుకుందాం..

Andhra: ఎంతకు తెగించావురా.. భార్యపై అనుమానం.. భర్త ఏం చేశాడో తెలుసా..?

Andhra: ఎంతకు తెగించావురా.. భార్యపై అనుమానం.. భర్త ఏం చేశాడో తెలుసా..?

ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలో దారుణం చోటు చేసుకుంది. కొరిశపాడు మండలం పిచ్చుకలగుడిపాడు గ్రామంలో భార్యను చంపి.. భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. అనుమానం భూతమే.. ఈ ఘటనకు కారణమని.. గొడవ అనంతరం భార్యను చంపిన భర్త.. అనంతరం ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు పేర్కొంటున్నారు.

కన్నడిగుల ఆడపడుచు శ్రీశైలం భ్రమరాంబిక అమ్మవారు.. చీర-సారెలతో నల్లమల అడవిలో పాదయాత్రగా..

కన్నడిగుల ఆడపడుచు శ్రీశైలం భ్రమరాంబిక అమ్మవారు.. చీర-సారెలతో నల్లమల అడవిలో పాదయాత్రగా..

Sri Sailam Bhramarambika Amman: శ్రీశైలంలోని శ్రీ మల్లికార్జున సమేత శ్రీ భ్రమరాంబికా దేవికి ఏటా ఉగాది ఉత్సవాలకు పుట్టింటి నుంచి సారె తీసుకురావడం ఆనవాయితీ. ఈ ఏడాది కూడా అమ్మవారి పుట్టిల్లుగా భావించే కర్ణాటక నుంచి భక్తులు సారె తీసుకొస్తున్నారు. పసుపు, కుంకుమ, గాజులు, వస్త్రాలు, ఒడి బియ్యాన్ని అమ్మవారికి సారెగా సమర్పిస్తారు. ఇందుకోసం కర్నాటక నుంచి వేల సంఖ్యలో భక్తులు నల్లమల అడవిని దాటుకుంటూ పాదయాత్రగా తరలివస్తున్నారు

Andhra News: ఆ రన్‌వేను మరో ప్రాంతానికి మార్చాలని రైతుల డిమాండ్.. ఢిల్లీకి చేరిన పంచాయతీ

Andhra News: ఆ రన్‌వేను మరో ప్రాంతానికి మార్చాలని రైతుల డిమాండ్.. ఢిల్లీకి చేరిన పంచాయతీ

ప్రకాశంజిల్లా సింగరాయకొండ దగ్గర జాతీయరహదారిపై రన్‌వే నిర్మాణం వివాదం ఢిల్లీకి చేరింది. ఇప్పటికే నిర్మించిన రన్‌వే వంకర టింకరగా ఉన్నందున స్ట్రయిట్‌గా నిర్మించేందుకు మరో 30 ఎకరాలు సేకరించేందుకు అధికారులు చేసిన ప్రతిపాదనను స్థానిక గ్రామాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. రన్‌వేను సింగరాయకొండ ప్రాంతం నుంచి కావాలి వైపుకు తరలించాలంటూ ఇప్పటికే పలుమార్లు ఆందోళనలు చేశారు.తాజాగా స్థానిక గ్రామాల వ్యతిరేకతను కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీకి వివరించి రన్‌వేను షిఫ్ట్‌ చేయాలని ఒంగోలు ఎంపి మాగుంట విజ్ఞప్తి చేయడంతో రన్‌వే నిర్మాణ వివాదం ఆశక్తికరంగా మారింది.

చదువుకోవడానికి వచ్చి తనువు చాలించిన అనాథ బాలిక..  బాలసదన్‌లో బాలిక మృతికి కారకులెవరు..?

చదువుకోవడానికి వచ్చి తనువు చాలించిన అనాథ బాలిక.. బాలసదన్‌లో బాలిక మృతికి కారకులెవరు..?

తల్లిదండ్రులను కోల్పోయిన ఓ బిడ్డ.. బంధువుల దగ్గర ఉండలేక చదువుకోవాలన్న లక్ష్యంతో సిటీకి వచ్చింది. ఇంతలో మాయదారి రోగంతో ప్రాణాలు వదిలింది. అందరినీ తీవ్రంగా కలచివేస్తున్న ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. అయితే సరైన చికిత్స అందించకపోవడంతో మృతి చెందిందన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో బాలిక మృతిపై సీడబ్ల్యుసీ ఛైర్మన్‌ చేపట్టిన విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చారు.

Bapatla: పెళ్లి కుమార్తె, ఆమె తల్లి ఆత్మహత్య.. కథనంలో సినిమాకు మించిన ట్విస్ట్..

Bapatla: పెళ్లి కుమార్తె, ఆమె తల్లి ఆత్మహత్య.. కథనంలో సినిమాకు మించిన ట్విస్ట్..

ఎంగేజ్‌మెంట్ అయ్యాక పెళ్లికి వరుడు నిరాకరించడంతో.. తీవ్ర మనస్తాపానికి గురైన తల్లి, కుమార్తె బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన బాపట్ల జిల్లా మార్టూరు మండలంలో చోటుచేసుకుంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చివరకు తల్లి సుజాత, కుమార్తె దివ్య ఇద్దరూ మృతి చెందడంతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.

Watch: గొంతులో ఇరుక్కుపోయిన బతికున్న చేప.. ఆ తర్వాత ఏమైందంటే..?

Watch: గొంతులో ఇరుక్కుపోయిన బతికున్న చేప.. ఆ తర్వాత ఏమైందంటే..?

బతికున్న చేప గొంతులో ఇరుక్కుని ఓ మత్స్యకారుడు ప్రాణాపాయ స్థితికి చేరుకున్న ఘటన ఒంగోలులో కలకలం రేపింది. గంటపాటు శ్రమించిన వైద్యులు శస్త్రచికిత్స చేసి చేపను బయటకు తీసి అతని ప్రాణాలు కాపాడారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి ... ..

Andhra Pradesh: శ్మశాన వాటికలో పెద్ద ఎత్తున మంటలు.. ఏంటా అని స్థానికులు దగ్గరికెళ్లి చూడగా..

Andhra Pradesh: శ్మశాన వాటికలో పెద్ద ఎత్తున మంటలు.. ఏంటా అని స్థానికులు దగ్గరికెళ్లి చూడగా..

శ్మశానంలో అడుగుపెట్టాలన్నా, ఏదైనా అపచారం చేయాలన్నా ఎవరైనా భయపడతారు. కానీ యర్రగొండపాలెంలోని ఆ శ్మశానవాటికలో మాత్రం మృతుల ఆత్మలకు కూడా శాంతి లేకుండా పోతోంది. గుర్తుతెలియని వ్యక్తులు వరుసగా చేస్తున్న దాడులు, విగ్రహాల ధ్వంసం, చెట్లకు నిప్పు పెట్టడం వంటి ఘటనలతో స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు. అసలు ఆ శ్మశానవాటిక లక్ష్యంగా జరుగుతున్న ఈ వికృత చేష్టల వెనుక ఏం జరుగుతుందనేది ఇప్పుడు తెలుసుకుందాం..