ప్రత్యేక అతిధులుగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి.. సమతామూర్తి విగ్రహ ప్రతిష్టాపనకు ముహూర్తం ఫిక్స్(ఫొటోస్)…
సమతామూర్తి విగ్రహ ప్రతిష్ఠాపనకు ముహూర్తం ఖరారైంది. వచ్చే ఏడాది జరగనున్న ఈ విగ్రహావిష్కరణకు రావాలంటూ రాష్ట్రపతి రామ్నాథ్ను ఆహ్వానించారు త్రిదండి చినజీయర్ స్వామి. ఢిల్లీలో రాష్ట్రపతికి స్వయంగా చినజీయర్ స్వామి ఆహ్వాన పత్రాన్ని అందజేశారు.
Most Read Stories