Manmohan Singh: నోట్లపై సంతకం చేసిన ఏకైక ప్రధాని మన్మోహన్ సింగ్.. కారణం ఇదే!
Manmohan Singh: భారత మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ తుదిశ్వాస విడిచారు. డిసెంబర్ 26 రాత్రి తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను దిల్లీలోని ఎయిమ్స్కు తీసుకెళ్లారు. అక్కడ అత్యవసర విభాగంలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. అయితే భారత కరెన్సీ నోట్లపై సంతకం చేసిన ప్రధాని ఒక్కరే. కారణం ఏంటో తెలుసా..?

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
