AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ధి ఉత్సవాలు.. అమరవీరుల స్థూపానికి సీఎం రేవంత్, కేసీఆర్ నివాళి..

తెలంగాణ ఆవిర్భవించి పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర ఆవిర్బావ వేడుకలను ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించింది. సీఎం రేవంత్‌రెడ్డి ముందుగా గన్‌పార్క్‌ అమరవీరుల స్థూపం దగ్గర నివాళుర్పించారు. తదనంతరం పరేడ్ గ్రౌండ్‌కు వెళ్లారు. తెలంగాణభవన్‎లో జరిగిన వేడుకల్లో పార్టీ అధినేత కేసీఆర్ పాల్గొన్నారు. అమరవీరుల స్తూపానికి నమస్కరించి నివాళి అర్పి్ంచారు కేసీఆర్‌. తదనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ సాధించుకున్న లక్ష్యంపై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కేసీఆర్ తో పాటు, కేటీఆర్, పొన్నాల లక్ష్మయ్య, పోచారం శ్రీనివాస్ రెడ్డి, వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Srikar T
|

Updated on: Jun 02, 2024 | 7:35 PM

Share
తెలంగాణ ఆవిర్భవించి పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర ఆవిర్బావ వేడుకలను ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించింది. సీఎం రేవంత్‌రెడ్డి ముందుగా గన్‌పార్క్‌ అమరవీరుల స్థూపం దగ్గర నివాళుర్పించారు. తదనంతరం పరేడ్ గ్రౌండ్‌కు వెళ్లారు.

తెలంగాణ ఆవిర్భవించి పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర ఆవిర్బావ వేడుకలను ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించింది. సీఎం రేవంత్‌రెడ్డి ముందుగా గన్‌పార్క్‌ అమరవీరుల స్థూపం దగ్గర నివాళుర్పించారు. తదనంతరం పరేడ్ గ్రౌండ్‌కు వెళ్లారు.

1 / 5
అక్కడ జాతీయ జెండాను ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు పలు శాఖలకు చెందిన మంత్రులు పాల్గొన్నారు. ఈ ఏర్పాట్లను సీఎస్ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.

అక్కడ జాతీయ జెండాను ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు పలు శాఖలకు చెందిన మంత్రులు పాల్గొన్నారు. ఈ ఏర్పాట్లను సీఎస్ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.

2 / 5
తమ ప్రభుత్వం వచ్చాక పాలనను గాడిలో పెట్టి ప్రజలకు అన్నిరకాలా సదుపాయాలను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి సతీమణి, కుమార్తె పాల్గొన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన శకటాల ప్రదర్శనను తిలకించి, జాతీయ పతాకానికి గౌరవ వందనం సమర్పించారు.

తమ ప్రభుత్వం వచ్చాక పాలనను గాడిలో పెట్టి ప్రజలకు అన్నిరకాలా సదుపాయాలను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి సతీమణి, కుమార్తె పాల్గొన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన శకటాల ప్రదర్శనను తిలకించి, జాతీయ పతాకానికి గౌరవ వందనం సమర్పించారు.

3 / 5
తెలంగాణభవన్‎లో జరిగిన వేడుకల్లో పార్టీ అధినేత కేసీఆర్ పాల్గొన్నారు. అమరవీరుల స్తూపానికి నమస్కరించి నివాళి అర్పి్ంచారు కేసీఆర్‌. తదనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ సాధించుకున్న లక్ష్యంపై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కేసీఆర్ తో పాటు, కేటీఆర్, పొన్నాల లక్ష్మయ్య, పోచారం శ్రీనివాస్ రెడ్డి, వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణభవన్‎లో జరిగిన వేడుకల్లో పార్టీ అధినేత కేసీఆర్ పాల్గొన్నారు. అమరవీరుల స్తూపానికి నమస్కరించి నివాళి అర్పి్ంచారు కేసీఆర్‌. తదనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ సాధించుకున్న లక్ష్యంపై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కేసీఆర్ తో పాటు, కేటీఆర్, పొన్నాల లక్ష్మయ్య, పోచారం శ్రీనివాస్ రెడ్డి, వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

4 / 5
తెలంగాణ ఏర్పడి పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. పార్టీ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ శ్రేణులు పలు ఆసుపత్రులు, అనాథ శరణాలయాల్లో పండ్లు, మిఠాయిలు పంపిణీ చేశారు.

తెలంగాణ ఏర్పడి పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. పార్టీ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ శ్రేణులు పలు ఆసుపత్రులు, అనాథ శరణాలయాల్లో పండ్లు, మిఠాయిలు పంపిణీ చేశారు.

5 / 5
తండ్రి గుండెపోటుతో మారిన జీవితం.. 16 ఏళ్లకే 'స్పీడ్ గన్'గా
తండ్రి గుండెపోటుతో మారిన జీవితం.. 16 ఏళ్లకే 'స్పీడ్ గన్'గా
మీ జీవితంలో ఏదైనా చెడు జరగడానికి ముందు కనిపించే సంకేతాలు ఇవే..
మీ జీవితంలో ఏదైనా చెడు జరగడానికి ముందు కనిపించే సంకేతాలు ఇవే..
ఒక రోజు మొత్తం ఏమీ తినకపోతే ఆరోగ్యానికి లాభమా.. నష్టమా?
ఒక రోజు మొత్తం ఏమీ తినకపోతే ఆరోగ్యానికి లాభమా.. నష్టమా?
2026లో శని-గురు అద్భుత కలయికతో వీరికి హ్యాపీడేస్ స్టార్ట్
2026లో శని-గురు అద్భుత కలయికతో వీరికి హ్యాపీడేస్ స్టార్ట్
కేవలం రోజుకు 333 డిపాజిట్‌తో చేతికి రూ.17 లక్షలు..బెస్ట్ స్కీమ్
కేవలం రోజుకు 333 డిపాజిట్‌తో చేతికి రూ.17 లక్షలు..బెస్ట్ స్కీమ్
పాతకాలం నాటి ప్రేమే ముద్దు అంటున్న బాలీవుడ్ బ్యూటీ
పాతకాలం నాటి ప్రేమే ముద్దు అంటున్న బాలీవుడ్ బ్యూటీ
రవీంద్ర భారతిలో ఆటా సందడి.. తెలుగు మూలాలను మర్చిపోవద్దన్న గవర్నర్
రవీంద్ర భారతిలో ఆటా సందడి.. తెలుగు మూలాలను మర్చిపోవద్దన్న గవర్నర్
ఫ్రీగా సినిమా టికెట్స్.. రెస్టారెంట్‌లో భోజనం.. మీకు కూడా..
ఫ్రీగా సినిమా టికెట్స్.. రెస్టారెంట్‌లో భోజనం.. మీకు కూడా..
15 రోజుల ముందే చెప్పేసిన హిట్‌మ్యాన్..
15 రోజుల ముందే చెప్పేసిన హిట్‌మ్యాన్..
'నేనూ భారతీయుడినే..' డెహ్రాడూన్ జాత్యహంకార దాడిలో విద్యార్ధి మృతి
'నేనూ భారతీయుడినే..' డెహ్రాడూన్ జాత్యహంకార దాడిలో విద్యార్ధి మృతి