PM Modi: కంబ రామాయణాన్ని ఆలకించిన మోదీ.. శ్రీరంగంలో ప్రధానమంత్రికి అపూర్వ స్వాగతం.. ఫొటోలు..
శ్రీ రంగనాథస్వామి ఆలయాన్ని సందర్శించిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ.. తమిళ కవి కంబార్ రచించిన 12వ శతాబ్దపు ఇతిహాసం 'కంబరామాయణం'లోని పద్యాలను విన్నారు. 'కంబరామాయణం' రామాయణ ఇతిహాసాల్లో ఇదొకటి. కవి కంబర్ తన రామాయణాన్ని మొదట శ్రీ రంగనాథస్వామి ఆలయంలో బహిరంగంగా సమర్పించి ప్రజల హృదయాలను గెలుచుకున్నాడని చెబుతుంటారు.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
