Odisha Train Accident: దోషులను విడిచిపెట్టను.. ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన ప్రధాని మోదీ..
ఒడిశాలోని బాలాసోర్లో జరిగిన రైలు ప్రమాదంలో ఇప్పటివరకు 278 మందికి పైగా మరణించారు. సంఘటనా స్థలంలో సహాయక చర్యలు నిర్వీరామంగా కొనసాగుతున్నాయి. ప్రధాని నరేంద్రమోడీ హుటాహుటినా ఒడిశా చేరుకున్నారు. సంఘటనా స్థలాన్ని సందర్శించిన అనంతరం ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. అంతకుముందు ఆయనీ సంఘటనాపై సమీక్షా సమావేశం కూడా నిర్వహించారు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6