Odisha Train Accident: దోషులను విడిచిపెట్టను.. ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన ప్రధాని మోదీ..

ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదంలో ఇప్పటివరకు 278 మందికి పైగా మరణించారు. సంఘటనా స్థలంలో సహాయక చర్యలు నిర్వీరామంగా కొనసాగుతున్నాయి. ప్రధాని నరేంద్రమోడీ హుటాహుటినా ఒడిశా చేరుకున్నారు. సంఘటనా స్థలాన్ని సందర్శించిన అనంతరం ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. అంతకుముందు ఆయనీ సంఘటనాపై సమీక్షా సమావేశం కూడా నిర్వహించారు.

|

Updated on: Jun 03, 2023 | 6:37 PM

ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదంలో ఇప్పటివరకు 278 మందికి పైగా మరణించారు. సంఘటనా స్థలంలో సహాయక చర్యలు నిర్వీరామంగా కొనసాగుతున్నాయి. ప్రధాని నరేంద్రమోడీ హుటాహుటినా ఒడిశా చేరుకున్నారు. సంఘటనా స్థలాన్ని సందర్శించిన అనంతరం ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. అంతకుముందు ఆయనీ సంఘటనాపై సమీక్షా సమావేశం కూడా నిర్వహించారు.

ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదంలో ఇప్పటివరకు 278 మందికి పైగా మరణించారు. సంఘటనా స్థలంలో సహాయక చర్యలు నిర్వీరామంగా కొనసాగుతున్నాయి. ప్రధాని నరేంద్రమోడీ హుటాహుటినా ఒడిశా చేరుకున్నారు. సంఘటనా స్థలాన్ని సందర్శించిన అనంతరం ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. అంతకుముందు ఆయనీ సంఘటనాపై సమీక్షా సమావేశం కూడా నిర్వహించారు.

1 / 6
ప్రధాని మోదీ ఒడిశాలో పర్యటించారు. ప్రధాని మొదట బాలాసోర్ రైలు ప్రమాదం జరిగిన ప్రదేశానికి చేరుకున్నారు. గాయపడిన వారిని పరామర్శించడానికి ఆసుపత్రికి వెళ్ళారు. ఈ ఘోర రైలు ప్రమాదంలో ఇప్పటివరకు 278 మందికి పైగా మరణించారు. ఈ ప్రమాదంలో సుమారు 1,000 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఇది దేశంలోనే అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాలలో ఒకటి ఇది.

ప్రధాని మోదీ ఒడిశాలో పర్యటించారు. ప్రధాని మొదట బాలాసోర్ రైలు ప్రమాదం జరిగిన ప్రదేశానికి చేరుకున్నారు. గాయపడిన వారిని పరామర్శించడానికి ఆసుపత్రికి వెళ్ళారు. ఈ ఘోర రైలు ప్రమాదంలో ఇప్పటివరకు 278 మందికి పైగా మరణించారు. ఈ ప్రమాదంలో సుమారు 1,000 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఇది దేశంలోనే అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాలలో ఒకటి ఇది.

2 / 6
ఘటనాస్థలికి చేరుకున్న ప్రధాని మోదీ అధికారులతో సమావేశమయ్యారు. ప్రమాద స్థలంలో జరుగుతున్న సహాయక చర్యలను ప్రధాని మోదీ సమీక్షించారు. స్థానిక అధికారులు, విపత్తు సహాయక దళాల సిబ్బంది, రైల్వే అధికారులతో ప్రదాని మాట్లాడారు. గాయపడిన వారికి సాధ్యమైన అన్ని సదుపాయాలు, సహాయం చేయాలని సూచించారు.

ఘటనాస్థలికి చేరుకున్న ప్రధాని మోదీ అధికారులతో సమావేశమయ్యారు. ప్రమాద స్థలంలో జరుగుతున్న సహాయక చర్యలను ప్రధాని మోదీ సమీక్షించారు. స్థానిక అధికారులు, విపత్తు సహాయక దళాల సిబ్బంది, రైల్వే అధికారులతో ప్రదాని మాట్లాడారు. గాయపడిన వారికి సాధ్యమైన అన్ని సదుపాయాలు, సహాయం చేయాలని సూచించారు.

3 / 6
సంఘటనా స్థలంలో కేబినెట్ సెక్రటరీ, ఆరోగ్య మంత్రితో ప్రధాని మాట్లాడారు. క్షతగాత్రులకు, వారి కుటుంబాలకు అవసరమైన అన్ని సహాయాలు అందించాలని ప్రధాన మంత్రి వారిని కోరారు. ఈ విషాదం భయానకతను తగ్గించడానికి యావత్‌ ప్రభుత్వ యంత్రాంగాన్ని అలర్ట్‌ చేశారు.

సంఘటనా స్థలంలో కేబినెట్ సెక్రటరీ, ఆరోగ్య మంత్రితో ప్రధాని మాట్లాడారు. క్షతగాత్రులకు, వారి కుటుంబాలకు అవసరమైన అన్ని సహాయాలు అందించాలని ప్రధాన మంత్రి వారిని కోరారు. ఈ విషాదం భయానకతను తగ్గించడానికి యావత్‌ ప్రభుత్వ యంత్రాంగాన్ని అలర్ట్‌ చేశారు.

4 / 6
మృతుల కుటుంబాలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని, బాధితులకు అవసరమైన సహాయం అందేలా చూడాలని ప్రధాని మోదీ అధికారులను ఆదేశించారు. పరిస్థితిని సమీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఉదయం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.

మృతుల కుటుంబాలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని, బాధితులకు అవసరమైన సహాయం అందేలా చూడాలని ప్రధాని మోదీ అధికారులను ఆదేశించారు. పరిస్థితిని సమీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఉదయం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.

5 / 6
ఒడిశాలో జరిగిన ఘోర రైలు దుర్ఘటనలో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు లూప్ లైన్‌లోకి ప్రవేశించి బహానగర్ బజార్ స్టేషన్‌కు ముందు మెయిన్ లైన్‌కు బదులుగా అక్కడ ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. బెంగుళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ కోచ్‌లు పక్కనే ఉన్న ట్రాక్‌పై చెల్లాచెదురుగా ఉన్న కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ కోచ్‌లను ఢీకొనడంతో బోల్తా పడ్డాయి.

ఒడిశాలో జరిగిన ఘోర రైలు దుర్ఘటనలో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు లూప్ లైన్‌లోకి ప్రవేశించి బహానగర్ బజార్ స్టేషన్‌కు ముందు మెయిన్ లైన్‌కు బదులుగా అక్కడ ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. బెంగుళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ కోచ్‌లు పక్కనే ఉన్న ట్రాక్‌పై చెల్లాచెదురుగా ఉన్న కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ కోచ్‌లను ఢీకొనడంతో బోల్తా పడ్డాయి.

6 / 6
Follow us
ప్రభాస్‏కు ఎక్కువగా కోపం తెప్పించే ఒకే ఒక వ్యక్తి అతడే..
ప్రభాస్‏కు ఎక్కువగా కోపం తెప్పించే ఒకే ఒక వ్యక్తి అతడే..
బ్యాంకులోని సొమ్ముకు బీమా ఉందని తెలుసా..?
బ్యాంకులోని సొమ్ముకు బీమా ఉందని తెలుసా..?
బ్లడ్ క్యాన్సర్ ఒక తరం నుంచి మరొక తరానికి వ్యాపిస్తుందా
బ్లడ్ క్యాన్సర్ ఒక తరం నుంచి మరొక తరానికి వ్యాపిస్తుందా
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
టెక్ దిగ్గజం లాంచ్ చేసిన కొత్త స్కూటర్.. రెట్రో లుక్..
టెక్ దిగ్గజం లాంచ్ చేసిన కొత్త స్కూటర్.. రెట్రో లుక్..
అదీ లెక్క.. ఆటో అన్న పజిల్ మీరు సాల్వ్ చేయగలరా..?
అదీ లెక్క.. ఆటో అన్న పజిల్ మీరు సాల్వ్ చేయగలరా..?
ఎట్టకేలకు భారత మార్కెట్‌లో వివో టీ3 ఎక్స్ లాంచ్..!
ఎట్టకేలకు భారత మార్కెట్‌లో వివో టీ3 ఎక్స్ లాంచ్..!
పాస్‌వర్డ్‌ లీకయ్యే అవకాశాలు ఉన్నాయా? గూగుల్‌లో చెక్‌ చేసుకోండిలా
పాస్‌వర్డ్‌ లీకయ్యే అవకాశాలు ఉన్నాయా? గూగుల్‌లో చెక్‌ చేసుకోండిలా
వృద్ధురాలి కాళ్లకు నమస్కరించి సెల్ఫీ ఇచ్చిన విజయ్.. వీడియో
వృద్ధురాలి కాళ్లకు నమస్కరించి సెల్ఫీ ఇచ్చిన విజయ్.. వీడియో
తాటి పండు తింటే కావాల్సినంత ఇమ్యూనిటీ లభిస్తుంది.. మిస్ చేయకండి!
తాటి పండు తింటే కావాల్సినంత ఇమ్యూనిటీ లభిస్తుంది.. మిస్ చేయకండి!
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!