AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Odisha Train Accident: దోషులను విడిచిపెట్టను.. ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన ప్రధాని మోదీ..

ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదంలో ఇప్పటివరకు 278 మందికి పైగా మరణించారు. సంఘటనా స్థలంలో సహాయక చర్యలు నిర్వీరామంగా కొనసాగుతున్నాయి. ప్రధాని నరేంద్రమోడీ హుటాహుటినా ఒడిశా చేరుకున్నారు. సంఘటనా స్థలాన్ని సందర్శించిన అనంతరం ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. అంతకుముందు ఆయనీ సంఘటనాపై సమీక్షా సమావేశం కూడా నిర్వహించారు.

Jyothi Gadda
|

Updated on: Jun 03, 2023 | 6:37 PM

Share
ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదంలో ఇప్పటివరకు 278 మందికి పైగా మరణించారు. సంఘటనా స్థలంలో సహాయక చర్యలు నిర్వీరామంగా కొనసాగుతున్నాయి. ప్రధాని నరేంద్రమోడీ హుటాహుటినా ఒడిశా చేరుకున్నారు. సంఘటనా స్థలాన్ని సందర్శించిన అనంతరం ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. అంతకుముందు ఆయనీ సంఘటనాపై సమీక్షా సమావేశం కూడా నిర్వహించారు.

ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదంలో ఇప్పటివరకు 278 మందికి పైగా మరణించారు. సంఘటనా స్థలంలో సహాయక చర్యలు నిర్వీరామంగా కొనసాగుతున్నాయి. ప్రధాని నరేంద్రమోడీ హుటాహుటినా ఒడిశా చేరుకున్నారు. సంఘటనా స్థలాన్ని సందర్శించిన అనంతరం ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. అంతకుముందు ఆయనీ సంఘటనాపై సమీక్షా సమావేశం కూడా నిర్వహించారు.

1 / 6
ప్రధాని మోదీ ఒడిశాలో పర్యటించారు. ప్రధాని మొదట బాలాసోర్ రైలు ప్రమాదం జరిగిన ప్రదేశానికి చేరుకున్నారు. గాయపడిన వారిని పరామర్శించడానికి ఆసుపత్రికి వెళ్ళారు. ఈ ఘోర రైలు ప్రమాదంలో ఇప్పటివరకు 278 మందికి పైగా మరణించారు. ఈ ప్రమాదంలో సుమారు 1,000 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఇది దేశంలోనే అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాలలో ఒకటి ఇది.

ప్రధాని మోదీ ఒడిశాలో పర్యటించారు. ప్రధాని మొదట బాలాసోర్ రైలు ప్రమాదం జరిగిన ప్రదేశానికి చేరుకున్నారు. గాయపడిన వారిని పరామర్శించడానికి ఆసుపత్రికి వెళ్ళారు. ఈ ఘోర రైలు ప్రమాదంలో ఇప్పటివరకు 278 మందికి పైగా మరణించారు. ఈ ప్రమాదంలో సుమారు 1,000 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఇది దేశంలోనే అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాలలో ఒకటి ఇది.

2 / 6
ఘటనాస్థలికి చేరుకున్న ప్రధాని మోదీ అధికారులతో సమావేశమయ్యారు. ప్రమాద స్థలంలో జరుగుతున్న సహాయక చర్యలను ప్రధాని మోదీ సమీక్షించారు. స్థానిక అధికారులు, విపత్తు సహాయక దళాల సిబ్బంది, రైల్వే అధికారులతో ప్రదాని మాట్లాడారు. గాయపడిన వారికి సాధ్యమైన అన్ని సదుపాయాలు, సహాయం చేయాలని సూచించారు.

ఘటనాస్థలికి చేరుకున్న ప్రధాని మోదీ అధికారులతో సమావేశమయ్యారు. ప్రమాద స్థలంలో జరుగుతున్న సహాయక చర్యలను ప్రధాని మోదీ సమీక్షించారు. స్థానిక అధికారులు, విపత్తు సహాయక దళాల సిబ్బంది, రైల్వే అధికారులతో ప్రదాని మాట్లాడారు. గాయపడిన వారికి సాధ్యమైన అన్ని సదుపాయాలు, సహాయం చేయాలని సూచించారు.

3 / 6
సంఘటనా స్థలంలో కేబినెట్ సెక్రటరీ, ఆరోగ్య మంత్రితో ప్రధాని మాట్లాడారు. క్షతగాత్రులకు, వారి కుటుంబాలకు అవసరమైన అన్ని సహాయాలు అందించాలని ప్రధాన మంత్రి వారిని కోరారు. ఈ విషాదం భయానకతను తగ్గించడానికి యావత్‌ ప్రభుత్వ యంత్రాంగాన్ని అలర్ట్‌ చేశారు.

సంఘటనా స్థలంలో కేబినెట్ సెక్రటరీ, ఆరోగ్య మంత్రితో ప్రధాని మాట్లాడారు. క్షతగాత్రులకు, వారి కుటుంబాలకు అవసరమైన అన్ని సహాయాలు అందించాలని ప్రధాన మంత్రి వారిని కోరారు. ఈ విషాదం భయానకతను తగ్గించడానికి యావత్‌ ప్రభుత్వ యంత్రాంగాన్ని అలర్ట్‌ చేశారు.

4 / 6
మృతుల కుటుంబాలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని, బాధితులకు అవసరమైన సహాయం అందేలా చూడాలని ప్రధాని మోదీ అధికారులను ఆదేశించారు. పరిస్థితిని సమీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఉదయం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.

మృతుల కుటుంబాలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని, బాధితులకు అవసరమైన సహాయం అందేలా చూడాలని ప్రధాని మోదీ అధికారులను ఆదేశించారు. పరిస్థితిని సమీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఉదయం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.

5 / 6
ఒడిశాలో జరిగిన ఘోర రైలు దుర్ఘటనలో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు లూప్ లైన్‌లోకి ప్రవేశించి బహానగర్ బజార్ స్టేషన్‌కు ముందు మెయిన్ లైన్‌కు బదులుగా అక్కడ ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. బెంగుళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ కోచ్‌లు పక్కనే ఉన్న ట్రాక్‌పై చెల్లాచెదురుగా ఉన్న కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ కోచ్‌లను ఢీకొనడంతో బోల్తా పడ్డాయి.

ఒడిశాలో జరిగిన ఘోర రైలు దుర్ఘటనలో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు లూప్ లైన్‌లోకి ప్రవేశించి బహానగర్ బజార్ స్టేషన్‌కు ముందు మెయిన్ లైన్‌కు బదులుగా అక్కడ ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. బెంగుళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ కోచ్‌లు పక్కనే ఉన్న ట్రాక్‌పై చెల్లాచెదురుగా ఉన్న కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ కోచ్‌లను ఢీకొనడంతో బోల్తా పడ్డాయి.

6 / 6
దేశంలోనే అత్యంత చౌక ధరల దుకాణం.. డీ-మార్ట్‌కి పెద్ద పోటీ..!
దేశంలోనే అత్యంత చౌక ధరల దుకాణం.. డీ-మార్ట్‌కి పెద్ద పోటీ..!
ఒక్క టీ20 సిరీస్ కూడా గెలవని సఫారీలపై..పంజా విసరడానికి భారత్ రెడీ
ఒక్క టీ20 సిరీస్ కూడా గెలవని సఫారీలపై..పంజా విసరడానికి భారత్ రెడీ
అందంలో మాత్రం అజంతా శిల్పం
అందంలో మాత్రం అజంతా శిల్పం
తగ్గేదేలే అక్కా.. జుట్లు పట్టుకుని పొట్టు పొట్టు కొట్టుకున్న..
తగ్గేదేలే అక్కా.. జుట్లు పట్టుకుని పొట్టు పొట్టు కొట్టుకున్న..
జన్ ధన్ ఖాతాల్లో ఎంత డబ్బు ఉందో తెలుసా? కీలక వివరాలు వెల్లడి
జన్ ధన్ ఖాతాల్లో ఎంత డబ్బు ఉందో తెలుసా? కీలక వివరాలు వెల్లడి
ఒక పరుగు తేడా..చివరి బంతి వరకు ఊపిరి బిగబట్టించిన మ్యాచ్‌లివే
ఒక పరుగు తేడా..చివరి బంతి వరకు ఊపిరి బిగబట్టించిన మ్యాచ్‌లివే
ప్రతి గంటకు 5నిమిషాలు ఇలా చేశారంటే ఫిట్‌గా ఉంటారు!లాభాలు తెలిస్తే
ప్రతి గంటకు 5నిమిషాలు ఇలా చేశారంటే ఫిట్‌గా ఉంటారు!లాభాలు తెలిస్తే
భారతదేశంలో మరో పవర్‌ఫుల్‌ ఎలక్ట్రిక్‌ కారు.. స్టైలిష్‌ లుక్‌తో..
భారతదేశంలో మరో పవర్‌ఫుల్‌ ఎలక్ట్రిక్‌ కారు.. స్టైలిష్‌ లుక్‌తో..
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన క్రేజీ హీరోయిన్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన క్రేజీ హీరోయిన్
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు