మసాలాతో కూడిన ఆహారం తింటే సరదాగా ఉంటుంది. కానీ అందులో మిరపకాయలు తగిలితే వెంటనే ముక్కు, కళ్ళ నుంచి నీరు రావడం మొదలవుతుంది. కారం నోట్లోకి రాగానే కళ్ల నుంచి నీళ్లు కారడం మొదలవుతుంది. ఎందుకో ఆలోచించారా..
1 / 5
వాస్తవానికి మిరపకాయలో క్యాప్సైసిన్ అనే రసాయనం ఉంటుంది. దీనివల్ల కారంగా ఉంటుంది.
2 / 5
మిరపకాయకు ఈ రసాయనం ఉండటం వల్ల మంచి జరుగుతుంది. ఎందుకంటే జంతువులు, మానవులు మిర్చి పంటకు హాని చేయలేరు. అంటే ఒక విధంగా మిరపకాయను కాపాడుతుంది.
3 / 5
ఈ రసాయనం నోటికి తగలగానే శరీరంలో చికాకు వస్తుంది. తర్వాత మన శరీరం రక్షణలోకి వెళుతుంది.
4 / 5
దీని తర్వాత శరీరం ఈ రసాయనాన్ని తొలగించడానికి ప్రయత్నిస్తుంది. అందువల్ల శరీరం ముక్కు, కళ్ళ నుంచి బయటకు పంపడానికి ప్రయత్నిస్తుంది. దీని కారణంగా ముక్కు, కళ్ళ నుంచి నీరు రావడం ప్రారంభమవుతుంది.