Hyderabad: ప్రారంభమైన ఆషాఢమాస బోనాల సందడి.. తోలి బోనం సమర్పణ
హైదరాబాద్లో అషాఢమాన బోనాల సందడి మొదలైంది. ఇందులో భాగంగా గోల్కొండ శ్రీజగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. గోల్కొండ జగదాంబిక ఎల్లమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు లంగర్హౌస్ నుంచి బోనాల ఊరేగింపు వైభవంగా నిర్వహించారు. మంత్రి కొండా సురేఖ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. నెలరోజులపాటు బోనాల జాతర అంగరంగ వైభవంగా సాగనుంది..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
