Hyderabad: స్మార్ట్ టెక్నాలజీ వస్తువులతో జీఎస్ఐ ఎక్స్ పో 2024 ప్రారంభం..
జీఎస్ఐఎక్స్పో 2024కు హైదరాబాద్ వేదికగా మారింది. ఎక్స్పో గెలాక్సియా ఆధ్వర్యంలో హెటెక్స్లో గిష్ట్ అండ్ స్టేషనరీ ఇండియా 2024 పేరుతో మూడు రోజుల పాటు ప్రదర్శన జరుగుతుంది. ఈ ఎక్స్పోలో దేశ విదేశాలకు చెందిన పలు బ్రాండింగ్ కంపెనీలు వచ్చి ఈ ఎక్స్ పో లో తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నట్లు ఎక్స్పో గెలాక్సియా ఇంచార్జ్ రాఖీ ముఖర్జీ తెలిపారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
