ద్రాక్షలో చక్కెర ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ పండును పరిమిత పరిమాణంలో మాత్రమే తింటే మధుమేహ వ్యాధిగ్రస్తులకు మేలు చేస్తుంది. ద్రాక్షతో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్ అధికంగా ఉంటుంది. అలాగే పోషకాలు అధికంగా ఉండే మరో పండు కివి. ఇందులో చక్కెర తక్కువగా ఉంటుంది. ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది డయాబెటిక్ రోగులకు మేలు చేసే పండు. ఈ పండులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.