మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
పూరీలు అంటే ఇష్టపడని వారు ఎవరు ఉంటారు చాలా మంది ఎంతో ఇష్టంగా పూరీలు తింటారు. ఇక కొంత మంది గోధుమ పిండితో పూరీలు చేస్తే, మరికొందరు మైదా పిండితో చేస్తుంటారు. అయితే ఇవేవి కాకుండా, బియ్యంపిండితో ఇలా పూరీలు చేస్తే, అదిరిపోతాయంట. మెత్త మెత్తగా తిన్నా కొద్ది తినాలనిపిస్తుందంట. మరి అది ఎలాగో చూసేద్దాం పదండి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
