AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!

పూరీలు అంటే ఇష్టపడని వారు ఎవరు ఉంటారు చాలా మంది ఎంతో ఇష్టంగా పూరీలు తింటారు. ఇక కొంత మంది గోధుమ పిండితో పూరీలు చేస్తే, మరికొందరు మైదా పిండితో చేస్తుంటారు. అయితే ఇవేవి కాకుండా, బియ్యంపిండితో ఇలా పూరీలు చేస్తే, అదిరిపోతాయంట. మెత్త మెత్తగా తిన్నా కొద్ది తినాలనిపిస్తుందంట. మరి అది ఎలాగో చూసేద్దాం పదండి.

Samatha J
| Edited By: |

Updated on: Jan 18, 2026 | 9:55 PM

Share
కావాల్సిన పదార్థాలు : బియ్యం పిండి, పసుపు, నువ్వులు, రుచికిసరిపడ ఉప్పు, డీప్ ఫ్రైకి సరిపడ నూనె, అలాగే వేడి నీరు.

కావాల్సిన పదార్థాలు : బియ్యం పిండి, పసుపు, నువ్వులు, రుచికిసరిపడ ఉప్పు, డీప్ ఫ్రైకి సరిపడ నూనె, అలాగే వేడి నీరు.

1 / 5
తయారీ విధానం : ముందుగా గ్యాస్ ఆన్ చేసి, స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో కొన్ని నీళ్లు పోసి , ఆ నీరు మరిగేలా చూడాలి. తర్వాత అందులో కొన్ని నువ్వులు, పసుపు, ఉప్పు వేసి, మరో 5 నిమిషాలు మరగనివ్వాలి.నీరు మంచిగా మరిగి, పొంగులా వస్తున్న క్రమంలో, మరిగే నీటిలో బియ్యం పిండిని, ఈ మరిగే నీటిలో వేసుకొని, తక్కువ మంట మీద ఉడికించాలి. ముఖ్యంగా నీటిలో పిండి వేసిన తర్వాత దానిని మంచిగా కలుపుకోవాలి. ఇలా చేయడం వలన పిండి ఉండలు కట్టకుండా ఉంటుంది.

తయారీ విధానం : ముందుగా గ్యాస్ ఆన్ చేసి, స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో కొన్ని నీళ్లు పోసి , ఆ నీరు మరిగేలా చూడాలి. తర్వాత అందులో కొన్ని నువ్వులు, పసుపు, ఉప్పు వేసి, మరో 5 నిమిషాలు మరగనివ్వాలి.నీరు మంచిగా మరిగి, పొంగులా వస్తున్న క్రమంలో, మరిగే నీటిలో బియ్యం పిండిని, ఈ మరిగే నీటిలో వేసుకొని, తక్కువ మంట మీద ఉడికించాలి. ముఖ్యంగా నీటిలో పిండి వేసిన తర్వాత దానిని మంచిగా కలుపుకోవాలి. ఇలా చేయడం వలన పిండి ఉండలు కట్టకుండా ఉంటుంది.

2 / 5
దీని తర్వాత, పిండి బాగా కలిపి, ఉడికినట్లు అనిపించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, కాసేపు పక్కన పెట్టుకోవాలి.  పిండి చల్లారేలా చూసుకోవాలి. దీనిని ఫ్యాన్ కింద పెట్టడం, ఎండలో పెట్టడం చేయకూడదు. ఇలా చేసిన తర్వాత పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని, పక్కన పెట్టుకోవాలి.

దీని తర్వాత, పిండి బాగా కలిపి, ఉడికినట్లు అనిపించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, కాసేపు పక్కన పెట్టుకోవాలి. పిండి చల్లారేలా చూసుకోవాలి. దీనిని ఫ్యాన్ కింద పెట్టడం, ఎండలో పెట్టడం చేయకూడదు. ఇలా చేసిన తర్వాత పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని, పక్కన పెట్టుకోవాలి.

3 / 5
తర్వాత ఉండలను ఒక్కో ముద్దను తీసుకొని, పూరీల మాదిరి చేసుకోవాలి. ఇలా వెంట వెంటనే పూరీలు చేసుకుంటూ, ఉండాలి. అలాగే మరో వైపు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి, దానిలో డీప్ ఫ్రైకి సరిపడ నూనె వేసుకోవాలి.

తర్వాత ఉండలను ఒక్కో ముద్దను తీసుకొని, పూరీల మాదిరి చేసుకోవాలి. ఇలా వెంట వెంటనే పూరీలు చేసుకుంటూ, ఉండాలి. అలాగే మరో వైపు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి, దానిలో డీప్ ఫ్రైకి సరిపడ నూనె వేసుకోవాలి.

4 / 5
నూనె వేడి అయిన తర్వాత అందులో పూరీలు వేసి వేయించుకోవాలి. రెండు వైపులా మంచిగా కాలేలా చూసుకోవాలి. లేత గోధుమ రంగు వచ్చే వరకు కాల్చుకోవడం వలన టేస్ట్ అదిరిపోతుంది. అంతే టేస్టీ టేస్టీ, వేడి వేడీ బియ్యం పిండి పూరీలు రెడీ.

నూనె వేడి అయిన తర్వాత అందులో పూరీలు వేసి వేయించుకోవాలి. రెండు వైపులా మంచిగా కాలేలా చూసుకోవాలి. లేత గోధుమ రంగు వచ్చే వరకు కాల్చుకోవడం వలన టేస్ట్ అదిరిపోతుంది. అంతే టేస్టీ టేస్టీ, వేడి వేడీ బియ్యం పిండి పూరీలు రెడీ.

5 / 5
భారత్‌తో ఆడాలంటే ఆ మూడు షరతులు తీరాల్సిందే.. పాక్ కొత్త డ్రామా
భారత్‌తో ఆడాలంటే ఆ మూడు షరతులు తీరాల్సిందే.. పాక్ కొత్త డ్రామా
గర్ల్ ఫ్రెండ్‌కి వీడియో కాల్ చేసి.. లైవ్‌లో ITI విద్యార్థి సూసైడ్
గర్ల్ ఫ్రెండ్‌కి వీడియో కాల్ చేసి.. లైవ్‌లో ITI విద్యార్థి సూసైడ్
భారీగా దిగి వస్తున్న బంగారం ధరలు.. ఏపీ, తెలంగాణలో తులం ధర ఎంతంటే
భారీగా దిగి వస్తున్న బంగారం ధరలు.. ఏపీ, తెలంగాణలో తులం ధర ఎంతంటే
రోజురోజుకు పెరిగిపోతున్న హనుమంతుడు.. 1500 ఏళ్లుగా పైకప్పు లేకుండా
రోజురోజుకు పెరిగిపోతున్న హనుమంతుడు.. 1500 ఏళ్లుగా పైకప్పు లేకుండా
కోటి మంది పిల్లల ఆధార్‌ కార్డులు అప్డేట్‌! ఎందుకంటే..?
కోటి మంది పిల్లల ఆధార్‌ కార్డులు అప్డేట్‌! ఎందుకంటే..?
బతికిస్తారనే కొండంత ఆశతో వచ్చారు.. వైద్యులు చేసిన పనికి
బతికిస్తారనే కొండంత ఆశతో వచ్చారు.. వైద్యులు చేసిన పనికి
అయ్యో దేవుడా.. సమయానికి వైద్యం అందక విద్యార్థిని మృతి!
అయ్యో దేవుడా.. సమయానికి వైద్యం అందక విద్యార్థిని మృతి!
వారందరికీ త్వరలో డబుల్ బెడ్ రూం ఇళ్లు.. ప్రభుత్వం శుభవార్త..
వారందరికీ త్వరలో డబుల్ బెడ్ రూం ఇళ్లు.. ప్రభుత్వం శుభవార్త..
CM Revanth Reddy: వాళ్ళని చూసి మీరు ఓటేస్తే మోసపోతారు
CM Revanth Reddy: వాళ్ళని చూసి మీరు ఓటేస్తే మోసపోతారు
కేంద్ర ప్రభుత్వం అదిరే స్కీమ్.. వీరికి ప్రతీ నెలా రూ.3 వేలు..
కేంద్ర ప్రభుత్వం అదిరే స్కీమ్.. వీరికి ప్రతీ నెలా రూ.3 వేలు..