మీ కష్టార్జితాన్ని ఇలా ఇన్వెస్ట్ చేయండి..! ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రతి ఒక్కరూ సురక్షిత పెట్టుబడి కోరుకుంటారు. పోస్ట్ ఆఫీస్ కిసాన్ వికాస్ పత్ర (KVP) పథకం 7.5 శాతం ఆకర్షణీయ వడ్డీ రేటుతో మీ డబ్బును 9 సంవత్సరాల 7 నెలల్లో రెట్టింపు చేస్తుంది. ఇది నష్టం లేని, 100 శాతం స్థిర రాబడిని అందించే ప్రభుత్వ పథకం. రూ.1000 నుంచి పెట్టుబడి పెట్టవచ్చు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
