Tripti Dimri: ఆ విషయాలపై నాకు అసలు అవగాహనే లేదు.. యానిమల్ సీక్వెల్ పై త్రిప్తి దిమ్రీ ఆసక్తికర వ్యాఖ్యలు..

డైరెక్టర్ సందీప్ రెడ్డి డైరెక్షన్లో బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా నటించిన సినిమా యానిమల్. ఇందులో జోయా పాత్రలో నటించి యూత్ హార్ట్ కొల్లగొట్టింది హీరోయిన్ త్రిప్తి దిమ్రీ. యానిమల్ సినిమాతో ఈ బ్యూటీ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. దీంతో ఈ అమ్మడుకు అటు బాలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. ఇటీవలే బ్యాడ్ న్యూస్ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చిన త్రిప్తి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది.

|

Updated on: Jul 28, 2024 | 8:32 AM

డైరెక్టర్ సందీప్ రెడ్డి డైరెక్షన్లో బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా నటించిన సినిమా యానిమల్. ఇందులో జోయా పాత్రలో నటించి యూత్ హార్ట్ కొల్లగొట్టింది హీరోయిన్ త్రిప్తి దిమ్రీ.

డైరెక్టర్ సందీప్ రెడ్డి డైరెక్షన్లో బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా నటించిన సినిమా యానిమల్. ఇందులో జోయా పాత్రలో నటించి యూత్ హార్ట్ కొల్లగొట్టింది హీరోయిన్ త్రిప్తి దిమ్రీ.

1 / 5
యానిమల్ సినిమాతో ఈ బ్యూటీ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. దీంతో ఈ అమ్మడుకు అటు బాలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. ఇటీవలే బ్యాడ్ న్యూస్ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చిన త్రిప్తి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది.

యానిమల్ సినిమాతో ఈ బ్యూటీ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. దీంతో ఈ అమ్మడుకు అటు బాలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. ఇటీవలే బ్యాడ్ న్యూస్ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చిన త్రిప్తి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది.

2 / 5
 ఈ క్రమంలో యానిమల్ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆ సినిమా తన కెరీర్ కు చాలా ఉపయోగపడిందని.. యానిమల్ పార్క్ గురించి  తనకు ఏమాత్రం తెలియదని అన్నారు. ఈ సినిమా తర్వాతే తనకు అభిమానులు ఎక్కువయ్యారని తెలిపింది.

ఈ క్రమంలో యానిమల్ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆ సినిమా తన కెరీర్ కు చాలా ఉపయోగపడిందని.. యానిమల్ పార్క్ గురించి తనకు ఏమాత్రం తెలియదని అన్నారు. ఈ సినిమా తర్వాతే తనకు అభిమానులు ఎక్కువయ్యారని తెలిపింది.

3 / 5
ఇప్పుడిప్పుడే తన పాత సినిమాలను చూస్తున్నారని.. అందులో నటించినందుకు సంతోషంగా ఉన్నట్లు తెలిపింది. చాలా మంది గొప్ప నటీనటులతో పనిచేయడం వల్ల ఎన్నో విషయాలు నేర్చుకున్నట్లు చెప్పుకొచ్చింది. యానిమల్ చిత్రానికి చాలా విమర్శలు వచ్చాయని అన్నారు.

ఇప్పుడిప్పుడే తన పాత సినిమాలను చూస్తున్నారని.. అందులో నటించినందుకు సంతోషంగా ఉన్నట్లు తెలిపింది. చాలా మంది గొప్ప నటీనటులతో పనిచేయడం వల్ల ఎన్నో విషయాలు నేర్చుకున్నట్లు చెప్పుకొచ్చింది. యానిమల్ చిత్రానికి చాలా విమర్శలు వచ్చాయని అన్నారు.

4 / 5
 కానీ సినీరంగంలో ఇలాంటివి కామన్ అని అన్నారు. ఇక యానిమల్ పార్క్ సినిమా గురించి మాట్లాడుతూ.. సినీ ప్రియుల మాదిరిగానే తనకు కూడా ఈ సీక్వెల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదని.. సినిమా కథ, ఎప్పుడు స్టార్ట్ అవుతుందనే విషయాలపై అవగహన లేదన్నారు.

కానీ సినీరంగంలో ఇలాంటివి కామన్ అని అన్నారు. ఇక యానిమల్ పార్క్ సినిమా గురించి మాట్లాడుతూ.. సినీ ప్రియుల మాదిరిగానే తనకు కూడా ఈ సీక్వెల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదని.. సినిమా కథ, ఎప్పుడు స్టార్ట్ అవుతుందనే విషయాలపై అవగహన లేదన్నారు.

5 / 5
Follow us
యానిమల్ సీక్వెల్ పై త్రిప్తి దిమ్రీ ఆసక్తికర వ్యాఖ్యలు..
యానిమల్ సీక్వెల్ పై త్రిప్తి దిమ్రీ ఆసక్తికర వ్యాఖ్యలు..
శాటిలైట్‌ ఆధారిత టోల్‌ వసూలు అంటే ఏంటి.? ఇది ఎలా పనిచేస్తుంది.?
శాటిలైట్‌ ఆధారిత టోల్‌ వసూలు అంటే ఏంటి.? ఇది ఎలా పనిచేస్తుంది.?
టాలీవుడ్‏లోకి సప్త సాగరాలు దాటి హీరోయిన్..
టాలీవుడ్‏లోకి సప్త సాగరాలు దాటి హీరోయిన్..
అసిడిటితో బాధపడుతున్నారా.. ఇంటి చిట్కాలతో ఈజీగా చెక్ పెట్టొచ్చు..
అసిడిటితో బాధపడుతున్నారా.. ఇంటి చిట్కాలతో ఈజీగా చెక్ పెట్టొచ్చు..
మీకు 30 ఏళ్లు నిండాయా.? ఇలా చేస్తే గుండె సమస్యలు మీ దరిచేరవు.
మీకు 30 ఏళ్లు నిండాయా.? ఇలా చేస్తే గుండె సమస్యలు మీ దరిచేరవు.
సంతోషంగా ఉండాలని ఉందా.? భగవద్గీతలోని ఈ 5 పాటించండి..
సంతోషంగా ఉండాలని ఉందా.? భగవద్గీతలోని ఈ 5 పాటించండి..
ఖాళీ కడుపుతో డ్రై ఫ్రూట్స్ తింటే ఏమౌతుందో తెలుసా..? శరీరంలో జరిగే
ఖాళీ కడుపుతో డ్రై ఫ్రూట్స్ తింటే ఏమౌతుందో తెలుసా..? శరీరంలో జరిగే
రామ్ చరణ్‏తో సినిమాపై మరోసారి కృష్ణవంశీ కామెంట్స్..
రామ్ చరణ్‏తో సినిమాపై మరోసారి కృష్ణవంశీ కామెంట్స్..
మారేడు దళం..రోజూ పరగడుపునే ఒక్కటి తింటే చాలు..డాక్టర్‌ తో పనిలేదు
మారేడు దళం..రోజూ పరగడుపునే ఒక్కటి తింటే చాలు..డాక్టర్‌ తో పనిలేదు
ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.
ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.