Aishwarya Rai: ఉత్తమ నటిగా సైమా అవార్డు అందుకున్న ఐశ్వర్య.. ఆరాధ్య కళ్లల్లో ఆనందం చూశారా? ఫొటోస్
ఐశ్వర్యరాయ్ బచ్చన్ తన కూతురు ఆరాధ్యతో కలిసి దుబాయ్లో జరిగిన SIIMA 2024 ఈవెంట్కి హాజరైంది. ఈసారి తల్లీ కూతుళ్లు ఇద్దరూ రెడ్ కార్పెట్ పై నడిచి అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రస్తుతం ఐశ్వర్య, ఆరాధ్యల ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
