AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎండు చేపలు పకోడీ ఇలా చేస్తే.. ప్లేటుల మీద ప్లేట్లు లాగిస్తూనే ఉంటారు

Endu chepala pakodi recipe: మనం ఇప్పటి వరకు చేపలతో పకోడీలను చేయడం చూసాము. అయితే, ఎండు చేపలతో కూడా పకోడీలు చేస్తారు. అయితే, దీనిని ఎలా చేయాలో చాలా మందికి తెలియదు. ఇలా సరైన కొలతలతో చేస్తే ఈజీగా అయిపోతుంది. ఎలా తయారు చేయాలంటే?

Prasanna Yadla
|

Updated on: Mar 13, 2026 | 8:00 AM

Share
కావాల్సిన పదార్ధాలు : 150 గ్రాములు ఎండు చేపలు,  ఒక టేబుల్  టేబుల్ స్పూన్  అల్లం-వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ కారం,  మసాలా,  ఒక కప్పు శనగపిండి  నూనెను తీసుకోవాలి.

కావాల్సిన పదార్ధాలు : 150 గ్రాములు ఎండు చేపలు, ఒక టేబుల్ టేబుల్ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ కారం, మసాలా, ఒక కప్పు శనగపిండి నూనెను తీసుకోవాలి.

1 / 5
ముందుగా ఎండు చేపల ముక్కలను తీసుకుని వాటిని వేడి నీటితో శుభ్రపరచుకోవాలి. ఇలా చేస్తే వాసన మొత్తం పూర్తి పోతుంది. ఆ తర్వాత ఈ ముక్కలకు ఒక టేబుల్ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, అర టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి వాటిని బాగా ఉడికించాలి.

ముందుగా ఎండు చేపల ముక్కలను తీసుకుని వాటిని వేడి నీటితో శుభ్రపరచుకోవాలి. ఇలా చేస్తే వాసన మొత్తం పూర్తి పోతుంది. ఆ తర్వాత ఈ ముక్కలకు ఒక టేబుల్ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, అర టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి వాటిని బాగా ఉడికించాలి.

2 / 5
ఉడికించిన ఎండు చేప ముక్కలలో నీరు మొత్తాన్ని వడ పోయండి. వీటికి కొద్దిగా కారం, అర టీ స్పూన్ మసాలా,  ధనియాల పొడి,  నిమ్మరసం వేసి వాటిని బాగా కలుపుకోవాలి.

ఉడికించిన ఎండు చేప ముక్కలలో నీరు మొత్తాన్ని వడ పోయండి. వీటికి కొద్దిగా కారం, అర టీ స్పూన్ మసాలా, ధనియాల పొడి, నిమ్మరసం వేసి వాటిని బాగా కలుపుకోవాలి.

3 / 5
ఇప్పుడు  ఒక పాత్ర తీసుకునివాటిలో  ఎండు చేప ముక్కలు, శనగపిండి, కరివేపాకు , కొంచం నీళ్ళు పోసి   బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి.

ఇప్పుడు  ఒక పాత్ర తీసుకునివాటిలో ఎండు చేప ముక్కలు, శనగపిండి, కరివేపాకు , కొంచం నీళ్ళు పోసి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి.

4 / 5
మొత్తం సిద్ధం చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి పొయ్యి మీద పాన్ పెట్టి నూనె వేసి, పిండి పట్టించిన ఎండు చేప ముక్కలను తీసుకుని ఆయిల్లో వేసుకుని బంగారు కలర్ లోకి మారే వరకు బాగా వేయించుకోవాలి.

మొత్తం సిద్ధం చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి పొయ్యి మీద పాన్ పెట్టి నూనె వేసి, పిండి పట్టించిన ఎండు చేప ముక్కలను తీసుకుని ఆయిల్లో వేసుకుని బంగారు కలర్ లోకి మారే వరకు బాగా వేయించుకోవాలి.

5 / 5
Follow Us
లార్డ్స్‌లో లాస్ట్ మ్యాచ్.. లండన్ చేరుకున్న రోహిత్ పేరేంట్స్..!
లార్డ్స్‌లో లాస్ట్ మ్యాచ్.. లండన్ చేరుకున్న రోహిత్ పేరేంట్స్..!
అమరావతిలో ఎకరం రూ.8.20 కోట్లు.. రాజధాని భూములకు రికార్డు ధర..
అమరావతిలో ఎకరం రూ.8.20 కోట్లు.. రాజధాని భూములకు రికార్డు ధర..
ఏపీలో మళ్లీ ఎన్నికలు.. సమరానికి సై అంటున్న రాజకీయ పార్టీలు!
ఏపీలో మళ్లీ ఎన్నికలు.. సమరానికి సై అంటున్న రాజకీయ పార్టీలు!
NEET 2026 ఫలితాల్లో దుమ్ములేపిండ్రు..టాపర్ల మార్కులు, ర్యాంకులివే
NEET 2026 ఫలితాల్లో దుమ్ములేపిండ్రు..టాపర్ల మార్కులు, ర్యాంకులివే
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరగనున్న మద్యం ధరలు..
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరగనున్న మద్యం ధరలు..
శుక్రవారం ఇలా చేస్తే అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది..
శుక్రవారం ఇలా చేస్తే అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది..
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. సభల్లోకి వచ్చే కీలక బిల్లులు ఇవే!
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. సభల్లోకి వచ్చే కీలక బిల్లులు ఇవే!
రోహిత్ రిటైర్మెంట్‌కు అసలు కారణం ఇదేనా..?
రోహిత్ రిటైర్మెంట్‌కు అసలు కారణం ఇదేనా..?
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాలకు రెయిన్ అలర్ట్
NEET 2026లో ఈ మార్పులు గమనించారా..? టాప్‌ ర్యాంకులన్నీ వారికే..
NEET 2026లో ఈ మార్పులు గమనించారా..? టాప్‌ ర్యాంకులన్నీ వారికే..