Yodha: త్వరలోనే ‘యోధ’ చిత్రం విడుదల.. హైదరాబాద్లో సిద్ధార్థ్ మల్హోత్రా, రాశి ఖన్నా సందడి
హైదరాబాద్ ఫిబ్రవరి 26, 2024 – ధర్మ ప్రొడక్షన్స్ నిర్మాణం లో రూపుదిద్దుకోగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బ్లాక్బస్టర్ "యోధ" చిత్ర ప్రమోషన్స్ కోసం ఆ చిత్ర ప్రధాన తారాగణం సిద్ధార్థ్ మల్హోత్రా మరియు రాశి ఖన్నా హైదరాబాద్కు చేరుకోవటం తో ఈ చిత్రం పై ఆసక్తి తారా స్థాయికి చేరుకుంది. బంజారాహిల్స్ లోని తాజ్ కృష్ణ హోటల్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఈ మాస్టర్ పీస్ మేకింగ్ గురించి ఆకర్షణీయమైన అంశాలను వెల్లడించారు. అభిమానులకు ఉద్దేశించి సిద్ధార్థ్ మల్హోత్రా మాట్లాడుతూ "'యోధ'లో భాగం కావడమే ఒక అసాధారణమైన ప్రయాణం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
