Mansoor Ali Khan : మన్సూర్ను తిట్టిపోసిన మద్రాస్ హై కోర్టు.. పిచ్చి వేషాలు వేయకుండా..
రెండు రోజులు సైలెంట్గా ఉన్న ఈ నటుడు త్రిషతో పాటు ఆమెకు మద్దతుగా మాట్లాడిన చిరంజీవి, ఖుష్బూలపై పరువు నష్టం దావా కేసు వేశాడు. తనను అనరాని మాటలు అన్నారంటూ ఏకంగా హైకోర్టును ఆశ్రయించాడు. చిరంజీవి, ఖుష్బూ, త్రిష వల్ల తన పరువుకు భంగం కలిగిందని... సోషల్మీడియా వేదికగా వాళ్లు చేసిన వ్యాఖ్యలు తనని ఎంతో బాధపెట్టాయన్నాడు. దాదాపు రూ.కోటి డిమాండ్ చేస్తూ వారి ముగ్గురిపై పరువు నష్టం దావా వేశారు.

1 / 9

2 / 9

3 / 9

4 / 9

5 / 9

6 / 9

7 / 9

8 / 9

9 / 9
