Krishnashtami 2021: కృష్ణాష్టమి సందర్భంగా అభిమానులకు శుభాకాంక్షలు చెప్పిన మహేష్, పూజా హెడ్గే, కాజల్, రకుల్
Krishnashtami 2021:హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో ఒకటి శ్రీ కృష్ణ జన్మాష్టమి. ఈ రోజు దేశవ్యాప్తంగా కృష్ణ జయంతిని అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. విష్ణువు ఎనిమిదో అవతారమైన శ్రీకృష్ణుని జన్మదినాన్ని పురస్కరించుకుని.. మహేష్ బాబు, రకుల్ ప్రీత్ సింగ్, ప్రభాస్, కాజల్ అగర్వాల్ తదితర నటీనటులు సోషల్ మీడియా ద్వారా తమ అభిమానులకు జన్మాష్టమికి శుభాకాంక్షలు తెలిపారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
