Katrina Kaif: బాబోయ్.. సినిమాల్లో నటించకపోయిన భారీగా సంపాదిస్తున్న కత్రినా.. మల్లీశ్వరి ఆస్తుల గురించి తెలిస్తే షాకే..

బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో కత్రినా కైఫ్ ఒకరు. హిందీలో నమస్తే లండన్, వెల్ కమ్, పార్ట్ నర్, రేస్, సింగ్ ఈజ్ కింగ్, ఏక్ థా టైగర్ వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. అలాగే మల్లీశ్వరి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. హిందీలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరించిన కత్రినా, బీటౌన్ హీరో విక్కీ కౌశల్‏ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

|

Updated on: Jul 15, 2024 | 8:07 PM

బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో కత్రినా కైఫ్ ఒకరు. హిందీలో నమస్తే లండన్, వెల్ కమ్, పార్ట్ నర్, రేస్, సింగ్ ఈజ్ కింగ్, ఏక్ థా టైగర్ వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. అలాగే మల్లీశ్వరి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.

బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో కత్రినా కైఫ్ ఒకరు. హిందీలో నమస్తే లండన్, వెల్ కమ్, పార్ట్ నర్, రేస్, సింగ్ ఈజ్ కింగ్, ఏక్ థా టైగర్ వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. అలాగే మల్లీశ్వరి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.

1 / 5
హిందీలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరించిన కత్రినా, బీటౌన్ హీరో విక్కీ కౌశల్‏ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న కత్రినా.. ఇటీవలే మెర్రీ క్రిస్మస్ సినిమాలో నటించింది. ప్రస్తుతం కత్రినా ఒక్కో సినిమాకు రూ.15 నుంచి రూ.20 కోట్లు తీసుకుంటుంది.

హిందీలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరించిన కత్రినా, బీటౌన్ హీరో విక్కీ కౌశల్‏ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న కత్రినా.. ఇటీవలే మెర్రీ క్రిస్మస్ సినిమాలో నటించింది. ప్రస్తుతం కత్రినా ఒక్కో సినిమాకు రూ.15 నుంచి రూ.20 కోట్లు తీసుకుంటుంది.

2 / 5
అలాగే ప్రస్తుతం కత్రినా కైఫ్‌కి సోషల్ మీడియాలో చాలా బలమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు 78.2 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. సోషల్ మీడియాలో బ్రాండ్స్, కంపెనీస్ గురించి పోస్ట్ చేయడానికి లక్షల్లో తీసుకుంటున్నట్లు సమాచారం.

అలాగే ప్రస్తుతం కత్రినా కైఫ్‌కి సోషల్ మీడియాలో చాలా బలమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు 78.2 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. సోషల్ మీడియాలో బ్రాండ్స్, కంపెనీస్ గురించి పోస్ట్ చేయడానికి లక్షల్లో తీసుకుంటున్నట్లు సమాచారం.

3 / 5
 అలాగే ఒక్క ప్రకటనకు రూ.6 కోట్ల వరకు తీసుకుంటుందట. ఇక ఈవెంట్స్‌లో పెర్ఫార్మెన్స్ చేయడానికి కత్రినా రూ.3.5 కోట్లు తీసుకుంటుంది. కత్రినా కైఫ్‌కు కాస్మెటిక్ బ్రాండ్ కూడా ఉంది. 2019 సంవత్సరంలో ప్రారంభించింది. దాని పేరు 'కె బ్యూటీ'.

అలాగే ఒక్క ప్రకటనకు రూ.6 కోట్ల వరకు తీసుకుంటుందట. ఇక ఈవెంట్స్‌లో పెర్ఫార్మెన్స్ చేయడానికి కత్రినా రూ.3.5 కోట్లు తీసుకుంటుంది. కత్రినా కైఫ్‌కు కాస్మెటిక్ బ్రాండ్ కూడా ఉంది. 2019 సంవత్సరంలో ప్రారంభించింది. దాని పేరు 'కె బ్యూటీ'.

4 / 5
ప్రస్తుతం కత్రినా కైఫ్ ఆస్తుల విలువ రూ.224 కోట్లు ఉన్నట్లు సమాచారం. కొన్నాళ్లుగా మీడియాకు దూరంగా ఉంటున్న కత్రీనా.. ఇటీవల జరిగిన అంబానీ పెళ్లి వేడుకలలో భర్త విక్కీ కౌశల్ తో కలిసి సందడి చేసింది.

ప్రస్తుతం కత్రినా కైఫ్ ఆస్తుల విలువ రూ.224 కోట్లు ఉన్నట్లు సమాచారం. కొన్నాళ్లుగా మీడియాకు దూరంగా ఉంటున్న కత్రీనా.. ఇటీవల జరిగిన అంబానీ పెళ్లి వేడుకలలో భర్త విక్కీ కౌశల్ తో కలిసి సందడి చేసింది.

5 / 5
Follow us
Horoscope Today: ఆర్థిక విషయాల్లో ఆ రాశి వారు జాగ్రత్త..
Horoscope Today: ఆర్థిక విషయాల్లో ఆ రాశి వారు జాగ్రత్త..
ఉగ్రకుట్రను భగ్నం చేసిన ఆర్మీ.. ఈ ప్రాంతాల్లో పోలీసుల కూంబింగ్..
ఉగ్రకుట్రను భగ్నం చేసిన ఆర్మీ.. ఈ ప్రాంతాల్లో పోలీసుల కూంబింగ్..
ఆపిల్ పండులో కోట్ల సంఖ్యలో బ్యాక్టీరియా.. తింటే ఏమవుతుందో తెలుసా
ఆపిల్ పండులో కోట్ల సంఖ్యలో బ్యాక్టీరియా.. తింటే ఏమవుతుందో తెలుసా
తెరపైకి సరికొత్త చర్చ.. ఆ పార్టీలో మొదలైన ప్రోటోకాల్ రచ్చ..
తెరపైకి సరికొత్త చర్చ.. ఆ పార్టీలో మొదలైన ప్రోటోకాల్ రచ్చ..
చూడ ముచ్చటైన డిజైన్‌తో సీఎమ్‌ఎఫ్‌ ఇయర్‌ బడ్స్‌..
చూడ ముచ్చటైన డిజైన్‌తో సీఎమ్‌ఎఫ్‌ ఇయర్‌ బడ్స్‌..
ప్రాణాలను పణంగా పెట్టి ప్రయాణం.. పట్టు తప్పితే అంతే సంగతులు..
ప్రాణాలను పణంగా పెట్టి ప్రయాణం.. పట్టు తప్పితే అంతే సంగతులు..
ఢిల్లీ క్యాపిటల్స్‌ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. పంత్ ఔట్?
ఢిల్లీ క్యాపిటల్స్‌ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. పంత్ ఔట్?
కాంగ్రెస్ గూటికి పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి..
కాంగ్రెస్ గూటికి పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి..
Controversy:వివాదస్పదమైన టీమిండియా మాజీ క్రికెటర్ల స్టెప్పులు..
Controversy:వివాదస్పదమైన టీమిండియా మాజీ క్రికెటర్ల స్టెప్పులు..
ఢిల్లీలో ఘనంగా జగన్నాథుని రథోత్సవం.. పాల్గొన్న కేంద్ర మంత్రులు..
ఢిల్లీలో ఘనంగా జగన్నాథుని రథోత్సవం.. పాల్గొన్న కేంద్ర మంత్రులు..