Ram Charan: ఖాన్స్ తో కాలు కదపడానికి చెర్రీకి ఎంతిచ్చారు.? తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుక ప్రస్తుతం దేశం అంతటా హాట్ టాపిక్ గా మారింది. ఈ వేడుకకు హాజరైన బాలీవుడ్ సినీ ప్రముఖులు హాజరయ్యారు. వీరితో పాటు టాలీవుడ్ నుంచి రామ్ చరణ్, ఉపాసన దంపతులు కూడా ఈ వేడుకలో పాల్గున్నారు. ఈ వేడుకపై రోజుకు ఒక న్యూస్ సోషల్ మీడియా వైరల్ గా మారుతుంది. ఇప్పుడు తాజాగా మరో వార్త చెక్కర్లు కొడుతుంది. అందేంటి.? అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
