Movie News: కోపం తెచ్చుకున్న సాయి పల్లవి.. కుమారి శ్రీమతిగా నిత్యా మీనన్..
ఎప్పుడూ కూల్గా ఉండే సాయి పల్లవికి కోపం తెప్పించారు కొందరు. రామ్ చరణ్ తన తండ్రి చిరంజీవికి కంగ్రాట్యులేషన్స్ తెలిపారు. నిత్యా మీనన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న వెబ్ సిరీస్ కుమారి శ్రీమతి. ఈ సిరీస్ ట్రైలర్ను నాచురల్ స్టార్ నాని విడుదల చేసారు. స్కంద సినిమా ప్రమోషన్స్ మొదలయ్యాయి. సెప్టెంబర్ 28న విడుదల కానుంది ఈ చిత్రం. కొరియోగ్రాఫర్ యశ్ హీరోగా నటిస్తున్న సినిమా ఆకాశం దాటి వస్తావా. ఈ సినిమాను దిల్ రాజు ప్రొడక్షన్స్ నిర్మిస్తుండటంతో ఆసక్తి పెరిగిపోయింది. ఈ సినిమాలోని ఓ లిరికల్ సాంగ్ విడుదల చేసారు మేకర్స్.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5