Vande Bharat: కొత్తగా నాలుగు వందేభారత్లు.. సికింద్రాబాద్ నుంచి మరొకటి.. ఏ రూట్లోనంటే.?
పూణే రైల్వే స్టేషన్కు మరో 4 వందేభారత్ రైళ్లు త్వరలోనే రానున్నాయి. ప్రస్తుతం మహారాష్ట్రలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపధ్యంలో.. అది పూర్తికాగానే ప్రధాని మోదీ ఈ రైళ్లకు జెండా ఊపే అవకాశం ఉందని తెలుస్తోంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
