PM Kisan: రైతులకు తీపి కబురు..ఖాతాల్లో రూ.2000.. విడుదల చేయనున్న మోడీ
కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతోంది. ముఖ్యంగా రైతులను దృష్టిలో ఉంచుకుని వారి కోసం రకరకాల పథకాలను అందుబాటులోకి తీసుకువస్తున్నారు ప్రధాని మోడీ. రైతుల కోసం ప్రవేశపెడుతున్న పథకాల్లో పీఎం కిసాన్ ఒకటి. రైతులు ఆర్థిక భరోసా కల్పించే పథకంలో ఇదొకటి..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
