Andhra Pradesh: ‘వాల్మీకి మహర్షి రామాయణం రాసింది ఈ గుహల్లోనే..’ నేటి నుంచి పర్యాటకుల సందర్శనకు అనుమతి
నంద్యాల జిల్లాలో రెండు వేరువేరు ప్రాంతాలలో అద్భుతమైన గుహలు వెలుగులోకి వచ్చాయి. ఈ గుహలు నేటి నుంచి పర్యాటకులకు అందుబాటులోకి రానున్నాయి. రంగు రంగుల లైట్లతో పర్యాటకులను కనువిందు చేయనున్నాయి. బేతంచెర్ల మండలంలో ఎన్నో ఏళ్లుగా బిలస్వర్గం గుహలు సహజ సిద్ధంగా వెలిశాయి. వందలో వేల ఏళ్ల నాటి ఈ గుహలు సహజ సిద్ధంగా ఉన్నప్పటికీ వాటిని చూసి తరించే అవకాశం ప్రజలకు నిన్నటి వరకు రాలేదు..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
