వయసు 23.. చూడటానికి అమాయకుడు.. కానీ ఏకంగా 11 మందిని పెళ్లిచేసుకున్నాడు.. చివరకు..

చూడటానికి అమాయకుడిగా ఉన్న ఓ యువకుడు ఏకంగా 11 మంది అమ్మాయిలను మోసం చేసి పెళ్లిచేసుకున్నాడు. పైగా ఆ యువకుడి వయసు కేవలం 23 సంవత్సరాలే

వయసు 23.. చూడటానికి అమాయకుడు.. కానీ ఏకంగా 11 మందిని పెళ్లిచేసుకున్నాడు.. చివరకు..
Follow us

|

Updated on: Jan 15, 2021 | 8:12 PM

చూడటానికి అమాయకుడిగా ఉన్న ఓ యువకుడు ఏకంగా 11 మంది అమ్మాయిలను మోసం చేసి పెళ్లిచేసుకున్నాడు. పైగా ఆ యువకుడి వయసు కేవలం 23 సంవత్సరాలే.. తమిళనాడు రాజధాని చెన్నైలోని విల్లివాక్కంకు చెందిన గణేష్(23) అనే యువకుడు కొలాత్తూర్ కు చెందిన 20 ఏళ్ల యువతితో ప్రేమలో పడ్డాడు. గతేడాది డిసెంబర్ 5న ఇంట్లో పెద్దలకు చెప్పకుండా పారిపోయి పెళ్లి చేసుకున్నారు. దాంతో ఆ యువతీ తల్లిదండ్రులు పోలీసులకు తమ కూతురు కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న ఆయువకుడు తన అత్తామామలనుంచి రక్షించాలంటూ.. విల్లివాక్కం పోలీసులను ఆశ్రయించాడు.

అయితే ఆ యువతీ తన తల్లిదండ్రులతో వెళ్ళడానికి అంగీకరించలేదు. తాను గణేషని ఇష్టపడే పెళ్లి చేసుకున్నానని, అతినితో హ్యాపీగా కాపురం చేసుకుంటానని వారికి చెప్పింది. ఆతర్వాత  వారు  ఓ ఇంట్లో అద్దెకు దిగారు. ఈ క్రమంలో ఇంట్లో పనిచేయడానికి మరో యువతిని(17) తీసుకువచ్చాడు గణేష్. భార్య వద్దన్నా అతడు వినలేదు. ఆతర్వాత ఆ యువతితో సన్నిహితంగా మెలగటం ప్రారంభించాడు. దాంతో భార్య భర్త మధ్య గొడవలు జరిగాయి. దాంతో గణేష్ తన భార్యను గదిలో బంధించి చిత్రహింసలు పెట్టసాగాడు.

తన భార్యముందే ఆ 17 ఏళ్ల యువతితో సన్నిహితంగా మెలిగేవాడు. రోజు రోజుకు అతడి అరాచకాలు ఎక్కువవ్వసాగాయి. తన స్నేహితులను ఇంటికి తీసుకు వచ్ఛే వాడు. ఈ క్రమంలో ఒక రోజు గణేష్ భార్యతో అసభ్యంగా ప్రవర్తించబోయారు. ఇంతలో ఆమె గట్టిగా అరుస్తూ ఏడవడంతో వారు భయపడి అక్కడినుంచి పారిపోయారు. అదే సమయంలో ఆమె కూడా అక్కడినుంచి బయటపడింది.  జరిగిన విషయాన్ని ఇంటి యజమానికి వివరించింది. అతడి సహకారంతో తన పుట్టింటికి చేరింది.

కన్నవారికి జరిగినదంతా చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గణేష్ ను అరెస్ట్ చేశారు. పోలీసు విచారణలో గణేష్ షాకింగ్ విషయాలు చెప్పాడు. ఇప్పటిదాకా ఒకరికి తెలియకుండా ఒకరిని మొత్తం 11 మందిని పెళ్లి చేసుకున్నానని, వారందరితో సన్నిహితంగా ఉంటానని చెప్పాడు. ఇప్పుడు చేసుకున్న ఈమెకు కూడా తనకు వేరే అమ్మాయిలతో సంబంధాలు ఉన్నాయని తెలుసు అని చెప్పుకొచ్చాడు గణేష్. నిందితుడిపై ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు గణేష్ బాధితులు ఎవరైనా ఉంటే ధైర్యంగా ముందుకువచ్చి ఫిర్యాదు చేయాలని, వారికి పోలీసు రక్షణ కల్పిస్తామని చెప్పారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

MPDO Suicide Attempt: జక్రాన్‌పల్లి ఎంపీడీవో ఆత్మహత్యాయత్నం.. పరిస్థితి విషమం.. హైదరాబాద్‌కు తరలింపు

ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు