AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amit Shah Meet: ఈశాన్య సరిహద్దు భద్రతపై కేంద్ర ఫోకస్.. ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో హోంమంత్రి అమిత్ షా భేటీ..!

ఈశాన్య రాష్ట్రాల్లో ప్రశాంతం నెలకొల్పేందుకు కేంద్ర మంత్రి అమిత్ షా.. ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు.

Amit Shah Meet: ఈశాన్య సరిహద్దు భద్రతపై కేంద్ర ఫోకస్.. ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో హోంమంత్రి అమిత్ షా భేటీ..!
Amith-Shah
Balaraju Goud
|

Updated on: Jul 24, 2021 | 2:10 PM

Share

Amit Shah Meeting with Chief Ministers: ఈశాన్య రాష్ట్రాల సరిహద్దు భద్రతను మరింత పటిష్ఠం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే అయా రాష్ట్రాల్లో ప్రశాంతం నెలకొల్పేందుకు కేంద్ర మంత్రి అమిత్ షా.. ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో ఆయా రాష్ట్రాల సీఎస్‌లు, ఐపీఎస్‌లు కూడా పాల్గొంటున్నారు. సరిహద్దు సమస్యలపైనే ప్రధానంగా చర్చించనున్నారు. మేఘాలయ వేదికగా ఈ సమావేశం జరగనుంది.

అసోం, త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రులు ఈ భేటీకి హాజరవుతున్నారు. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మిజోరాంతో అసోం సరిహద్దు సమస్యలను ఎదుర్కొంటోంది. కొన్ని రోజుల క్రితం ఇదే సమస్యపై అసోంలో అల్లర్లు కూడా జరిగాయి. ఈ సమస్యను కూడా అమిత్‌షా సంబంధిత ముఖ్యమంత్రులతో చర్చించనున్నారు. కేవలం ముఖ్యమంత్రులే కాకుండా, వివిధ పౌర సమాజపు నేతలతో కూడా అమిత్‌షా భేటీ కానున్నారని అధికారిక వర్గాలు తెలిపాయి.

Read Also… 

Vehicle Insurance: అద్దె వాహనాల ఇన్సూరెన్స్‌ విషయంలో సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు..!

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి