AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Good News: రైతులకు గుడ్ న్యూస్.. వరికి మద్దతు ధర ప్రకటించిన మోడీ సర్కర్

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్ ఈ విషయాన్ని ప్రకటించారు. తాజాగా వరి మద్దతు ధరను రూ.72 పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

Good News: రైతులకు గుడ్ న్యూస్.. వరికి మద్దతు ధర ప్రకటించిన మోడీ సర్కర్
Sanjay Kasula
|

Updated on: Jun 09, 2021 | 5:26 PM

Share

రైతులకు మోదీ సర్కార్  తీపికబురు చెప్పింది.  కనీస మద్దతు ధరను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్ ఈ విషయాన్ని ప్రకటించారు. తాజాగా వరి మద్దతు ధరను రూ.72 పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో క్వింటాల్ ధర రూ.1940కు చేరింది. 2021-22 ఆర్థిక సంవత్సరపు ఖరీఫ్ పంటలకు ఇది వర్తిస్తుంది.

గత ఏడాది మద్దతు ధర క్వింటాల్‌కు రూ.1868 వద్ద ఉండేది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ మీటింగ్‌లో ఈ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం రైతుల దగ్గరి నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసే రేటునే కనీస మద్దతు ధర ( MSP) అని పిలుస్తారు. అంటే ప్రభుత్వం ఈ రేటుతో అన్నదాతల నుంచి వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తుంది.

ఇక నువ్వుల మద్దతు ధర క్వింటాల్‌కు 452 రూపాయలను పెంచామని, మినుములు క్వింటాలుకు 300 రూపాయలకు పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయించింది.

 ఇవి కూడా చదవండి :   AP CM Jagan Delhi Tour: సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ఖరారు.. అమిత్ షాతో ప్రత్యేక భేటీ..

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి