కుక్కల్ని సంచులతో కట్టేసి తరలిస్తున్న ముఠా.. విషయం తెలిస్తే షాక్..

పశువుల్ని అక్రమంగా తరలిస్తున్న సంఘటనలు అనేకం చూశాం. అందులో ముఖ్యంగా మేకలు, గోవులు అక్రమంగా వాహనాల్లో తరలిస్తున్న అనేక సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. అయితే కుక్కల్ని అక్రమంగా బంధించి తీసుకెళ్లడం మాత్రం చాలా అరుదు. అది కూడా వీధి కుక్కల్ని. వినడానికి ఇది వింతగా ఉన్నా.. ఈశాన్య రాష్ట్రమైన త్రిపుర-మిజోరాం సరిహద్దులో జరిగిన సంఘటన చూస్తే షాక్ తినాల్సిందే. వివరాల్లోకి వెళితే.. ఈశాన్య రాష్ట్రమైన మిజోరంలో కుక్క మాంసానికి విపరీతమైన డిమాండ్ ఉందట. దీంతో ఇద్దరు వ్యక్తులు […]

కుక్కల్ని సంచులతో కట్టేసి తరలిస్తున్న ముఠా.. విషయం తెలిస్తే షాక్..
Follow us

| Edited By:

Updated on: Dec 30, 2019 | 2:36 AM

పశువుల్ని అక్రమంగా తరలిస్తున్న సంఘటనలు అనేకం చూశాం. అందులో ముఖ్యంగా మేకలు, గోవులు అక్రమంగా వాహనాల్లో తరలిస్తున్న అనేక సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. అయితే కుక్కల్ని అక్రమంగా బంధించి తీసుకెళ్లడం మాత్రం చాలా అరుదు. అది కూడా వీధి కుక్కల్ని. వినడానికి ఇది వింతగా ఉన్నా.. ఈశాన్య రాష్ట్రమైన త్రిపుర-మిజోరాం సరిహద్దులో జరిగిన సంఘటన చూస్తే షాక్ తినాల్సిందే.

వివరాల్లోకి వెళితే.. ఈశాన్య రాష్ట్రమైన మిజోరంలో కుక్క మాంసానికి విపరీతమైన డిమాండ్ ఉందట. దీంతో ఇద్దరు వ్యక్తులు ముఠాగా ఏర్పడ్డారు. వీధి కుక్కల్ని టార్గెట్ చేసుకుని.. అక్రమ దందాకు తెరలేపారు. త్రిపురలో ఉన్న వీధి కుక్కల్ని పట్టుకుని.. వాటిని జనపనార సంచుల్లో కట్టేశారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 12 కుక్కల్ని ఇలా కట్టేశారు. అనంతరం వాటిని కారులో కుక్కేసి.. మిజోరాం తరలించేందుకు బయలుదేరారు. అయితే ఈ క్రమంలో త్రిపుర – మిజోరాం సరిహద్దు వద్ద విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు.. వీరికి చెక్ పెట్టారు. అనుమానాస్పదంగా కన్పించడంతో.. వీరిని అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో వారు చెప్పిన విషయాన్ని విన్న పోలీసులు షాక్ తిన్నారు. మిజోరాంలో కుక్క మాంసానికి భారీ డిమాండ్ ఉండటంతో.. త్రిపుర నుంచి ఈ కుక్కల్ని తరలిస్తున్నట్లు వెల్లడించారు. ఒక్కో శునకాన్ని రూ. 2000-2500 వరకు అమ్ముతున్నట్లు పేర్కొన్నారు.

ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు