Revanth Reddy: కాంగ్రెస్ పార్టీ పెద్దలను కలుస్తున్న పీసీసీ చీఫ్ రేవంత్.. రోశయ్య, మల్లిఖార్జున ఖర్గేతో భేటీ.. చిత్రాలు..
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన రేవంత్ రెడ్డి వరుసగా కాంగ్రెస్ నేతలను కలుసుకుంటున్నారు. కాగా, ఈ నెల 7వ తేదీన టీపీసీసీ అధ్యక్ష పదవి బాధ్యతలను రేవంత్ రెడ్డి స్వీకరించనున్నారు.
Most Read Stories