President: అనేక రంగాల్లో భారత్ దూసుకెళ్తోంది.. జాతినుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం
దేశప్రజలకు రాష్ట్రపతి (President) ద్రౌపది ముర్ము (Draupadi Murmu) స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారత స్వాతంత్రానికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జాతినుద్దేశించి తొలిసారిగా...

Draupadi Murmu
దేశప్రజలకు రాష్ట్రపతి (President) ద్రౌపది ముర్ము (Draupadi Murmu) స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారత స్వాతంత్రానికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జాతినుద్దేశించి తొలిసారిగా ప్రసంగించారు. దేశం అనేక రంగాల్లో అభివృద్ధిలో దూసుకుపోతోందని చెప్పారు. అమరుల త్యాగాలను గుర్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు. దేశంలో ప్రజాస్వామం రోజురోజుకు బలోపేతం అవుతోందని, దేశ ప్రజలు ఇది సంబరాలు చేసుకునే సమయమని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి

Health: వర్షంలో తడుస్తున్నారా.. ఈ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ.. జాగ్రత్తగా ఉండకపోతే అంతే సంగతులు

Crime: ప్రార్థనలు చేస్తుండగా చెలరేగిన మంటలు.. ఘోర అగ్నిప్రమాదంలో 41మంది సజీవదహనం

Video Viral: రోడ్డుపై పడుకున్న వ్యక్తి.. వేగంగా దూసుకొచ్చిన సైకిల్.. కట్ చేస్తే

Telangana: హీట్ పెంచుతున్న మునుగోడు పాలిటిక్స్.. వ్యక్తిగత దూషణలపై దృష్టి మళ్లుతోందన్న రేవంత్
మరిన్ని జాతీయం వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



