AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దారుణం.. భూ వివాదంలో గిరిజన మహిళకు నిప్పుపెట్టిన దుండగులు..

ప్ర‌భుత్వం బాధిత మ‌హిళ‌కు ఇచ్చిన భూమిని కొంద‌రు ఆక్ర‌మించే ప్ర‌య‌త్నం చేశారు. వివాదాస్ప‌ద భూమి వ‌ద్దే ఆ మ‌హిళ‌కు నిప్పు అంటించి ముగ్గురు వ్య‌క్తులు వీడియో తీశారు.

దారుణం.. భూ వివాదంలో గిరిజన మహిళకు నిప్పుపెట్టిన దుండగులు..
Fire
Jyothi Gadda
|

Updated on: Jul 04, 2022 | 2:36 PM

Share

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో 38 ఏళ్ల మ‌హిళ‌కు నిప్పు అంటించారు కొందరు వ్యక్తులు. భూ వివాదం విష‌యంలో ఇరువర్గాల మధ్య చెలరేగిన వివాదంతో బాధిత మ‌హిళ‌పై కొంద‌రు వ్య‌క్తులు దాడి చేశారు. ఈ ఘటన గుణ జిల్లాకు చెందినదిగా తెలిసింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలిని రాంప్యారి సహారియాగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ప్ర‌భుత్వం బాధిత మ‌హిళ‌కు ఇచ్చిన భూమిని కొంద‌రు ఆక్ర‌మించే ప్ర‌య‌త్నం చేశారు. వివాదాస్ప‌ద భూమి వ‌ద్దే ఆ మ‌హిళ‌కు నిప్పు అంటించి ముగ్గురు వ్య‌క్తులు వీడియో తీశారు. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ఆ వీడియో షేర్ అవుతోంది. గుణ జిల్లాలోని రామ్‌ప్యారీ ష‌హ‌రియాలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఆ మ‌హిళ ప‌రిస్థితి విష‌మంగా ఉంది. కాలిన గాయాల‌తో రోదిస్తున్న భార్య‌ను త‌న భూమిలో చూసిన‌ట్లు ఆమె భ‌ర్త పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. త‌న భార్య‌ను స‌జీవంగా ద‌హ‌నం చేసేందుకు ప్ర‌య‌త్నించిన వాళ్లు ఓబీసీ వ‌ర్గానికి చెందిన‌ట్లు భ‌ర్త త‌న ఫిర్యాదులో పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి

కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలిసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
బలమైన వెస్టిండీస్‌ను ఢీకొట్టే టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే?
బలమైన వెస్టిండీస్‌ను ఢీకొట్టే టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే?
ఎంత ఘోరం.. ఎంత విషాదం.. వేట్లపాలెంలో అసలేం జరిగింది..?
ఎంత ఘోరం.. ఎంత విషాదం.. వేట్లపాలెంలో అసలేం జరిగింది..?
ఏపీలో పురుషులకు కూడా ఉచిత బస్సు సౌకర్యం.. నేటి నుంచే అమలు
ఏపీలో పురుషులకు కూడా ఉచిత బస్సు సౌకర్యం.. నేటి నుంచే అమలు
మార్చి 4న కోల్‌కతాలో కివీస్ దేనితో ఆడుతుందో తెలుసా ?
మార్చి 4న కోల్‌కతాలో కివీస్ దేనితో ఆడుతుందో తెలుసా ?
శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఎల్లుండి ఆలయం మూసివేత!
శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఎల్లుండి ఆలయం మూసివేత!
రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
ఫర్హాన్ వీరవిహారం.. శ్రీలంకపై సెంచరీతో 5 ప్రపంచ రికార్డులు బద్ధలు
ఫర్హాన్ వీరవిహారం.. శ్రీలంకపై సెంచరీతో 5 ప్రపంచ రికార్డులు బద్ధలు
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి.. ధృవీకరించిన ఆ దేశ మీడియా..
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి.. ధృవీకరించిన ఆ దేశ మీడియా..
యుద్ద ప్రభావం.. ఒక్కసారిగా పెరిగిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడు ఎంతంటే
యుద్ద ప్రభావం.. ఒక్కసారిగా పెరిగిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడు ఎంతంటే
ఈడెన్‌లో ఆధిపత్యం ఎవరిది.. లెక్కలు చూస్తే ఫ్యాన్స్‌కు పండగే..!
ఈడెన్‌లో ఆధిపత్యం ఎవరిది.. లెక్కలు చూస్తే ఫ్యాన్స్‌కు పండగే..!