AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lockdown: ఫిబ్రవరి చివరి వరకు ఆ రాష్ట్రంలో లాక్‌డౌన్.. ముంబైలో ప్రారంభం కానున్న లోకల్ ట్రైన్స్

ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను ఫిబ్రవరి 28 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది...

Lockdown: ఫిబ్రవరి చివరి వరకు ఆ రాష్ట్రంలో లాక్‌డౌన్.. ముంబైలో ప్రారంభం కానున్న లోకల్ ట్రైన్స్
Maharashtra Lockdown News
Shaik Madar Saheb
|

Updated on: Jan 29, 2021 | 2:22 PM

Share

Lockdown Extended in Maharashtra: ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను ఫిబ్రవరి 28 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా లోకల్ రైళ్లను ఫిబ్రవరి 1 నుంచి సాధారణ ప్రజల కోసం ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. కరోనావైరస్ మహమ్మారికి సంబంధించిన ప్రస్తుత మార్గదర్శకాలు వచ్చెనెల చివరి వరకు అమల్లో ఉంటాయని ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం వెల్లడించింది. గతంలో ప్రభుత్వం పునరుద్ధరించిన, అనుమతించిన మార్గదర్శకాలన్నీ కొత్తగా ప్రకటించే వరకు కొనసాగుతాయని మహా సర్కార్ తెలిపింది.

ముంబై సాధారణ ప్రజలకు జీవ‌నాధార‌మైన లోకల్ ట్రైన్స్‌ను 1 నుంచి సమయానుకూలంగా ప్రారంభించనున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. దీనికోసం ప్రత్యేక సమయాలను కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సాధారణ ప్రజలను మొదటి ట్రైన్ ప్రారంభం నుంచి ఉద‌యం 7 గంట‌లలోపు, మ‌ధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 వ‌ర‌కు, రాత్రి 9 గంట‌ల నుంచి చివరి రైలు సమయం వరకు అనుమతించనున్నట్లు వెల్లడించింది. గ‌తేడాది మార్చిలో క‌రోనా లాక్‌డౌన్ నాటినుంచి రైళ్లు ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత దశల వారీగా రైళ్లు ప్రారంభమవుతున్నాయి.

Also Read:

దేశంలో కొత్తగా 18,855 పాజిటివ్ కేసులు, 163 మరణాలు.. 97 శాతానికి చేరువైన రికవరీ రేటు..

Mask Over The Mask: మాస్క్‌పై మాస్క్ ధరించడం వల్ల మరింత రక్షణ.. ఎవరు చెప్పారో తెలుసా..

Follow Us
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చా? నిజం ఏంటి తెలుసుకోండి!
గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చా? నిజం ఏంటి తెలుసుకోండి!
రూ.10 లక్షల లోపు బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే!
రూ.10 లక్షల లోపు బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే!
నాగబాబు చేతుల మీదుగా 'సిరివెన్నెల స్మృతివనం'కు శంకుస్థాపన
నాగబాబు చేతుల మీదుగా 'సిరివెన్నెల స్మృతివనం'కు శంకుస్థాపన
ఐపీఎల్ మ్యాచ్ టికెట్ల పేరుతో భారీ స్కామ్..సైబర్ పోలీసుల వార్నింగ్
ఐపీఎల్ మ్యాచ్ టికెట్ల పేరుతో భారీ స్కామ్..సైబర్ పోలీసుల వార్నింగ్
రైళ్లలో ఆదమరిచినిద్రపోతున్నారా?ఇలాంటి రైల్వే దొంగలుంటారు జాగ్రత్త
రైళ్లలో ఆదమరిచినిద్రపోతున్నారా?ఇలాంటి రైల్వే దొంగలుంటారు జాగ్రత్త
ఇల్లు కొనడం తెలివితక్కువ పని.. అద్దెకు ఉండటమే తెలివైన పనా?
ఇల్లు కొనడం తెలివితక్కువ పని.. అద్దెకు ఉండటమే తెలివైన పనా?
మహానటి సావిత్రికి మద్యం అలవాటు చేసింది ఆ నటుడేనని తెలుసా?
మహానటి సావిత్రికి మద్యం అలవాటు చేసింది ఆ నటుడేనని తెలుసా?
మీ గోళ్లు ఇలా ఉన్నాయా? అయితే మీ భవిష్యత్ గురించి ఈ నిజం..
మీ గోళ్లు ఇలా ఉన్నాయా? అయితే మీ భవిష్యత్ గురించి ఈ నిజం..