AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అస్వస్థతకు గురైన అద్వానీ

బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత ఐదు రోజులుగా ఆయన వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయన ఇంట్లోనే వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం అద్వానీ స్వగృహంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరగబోవని, జెండా వందనం కూడా ఉండబోదని ఆయన కార్యాలయం ఒక ప్రకటనను విడుదల చేసింది. మరోవైపు ఆయన అస్వస్థతకు గురయ్యారని తెలుసుకున్న బీజేపీ నేతలు ఇంటికి వెళ్లి పరామర్శిస్తున్నారు.

అస్వస్థతకు గురైన అద్వానీ
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 14, 2019 | 7:49 PM

Share

బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత ఐదు రోజులుగా ఆయన వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయన ఇంట్లోనే వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం అద్వానీ స్వగృహంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరగబోవని, జెండా వందనం కూడా ఉండబోదని ఆయన కార్యాలయం ఒక ప్రకటనను విడుదల చేసింది. మరోవైపు ఆయన అస్వస్థతకు గురయ్యారని తెలుసుకున్న బీజేపీ నేతలు ఇంటికి వెళ్లి పరామర్శిస్తున్నారు.