మూడు కేజీల బంగారం, 64 కేజీల వెండి, రూ.5 కోట్లకు పైగా నగదు… లాల్‌బాగ్చా గణేశుడికి కళ్లు చెదిరేలా కానుకలు..

ఇకపోతే, ముంబయిలోని లాల్‌బాగ్చా రాజా గ‌ణేష్‌కు దేశంలోనే ప్ర‌త్యేక స్థానం ఉంది. గత 93 ఏళ్లుగా ద‌క్షిణ ముంబైలోని లాల్‌బాగ్ మార్కెట్‌లో కొలువు దీరుతున్న ఈ గ‌ణేషుడి ఉత్స‌వాలు దేశంలోనే ప్రఖ్యాతిగాంచింది. లాల్‌బాగ్చా రాజాను ప్ర‌తి ఏటా ల‌క్ష‌ల మంది భ‌క్తులు సంద‌ర్శిస్తారు. వీళ్ల‌లో వీఐపీలు కూడా ఉంటారు. అంతేకాదు కోట్ల కొద్దీ విరాళాలు, కేజీల కొద్దీ బంగారం, వెండీ కూడా వ‌స్తాయి.

మూడు కేజీల బంగారం, 64 కేజీల వెండి, రూ.5 కోట్లకు పైగా నగదు... లాల్‌బాగ్చా గణేశుడికి కళ్లు చెదిరేలా కానుకలు..
Lalbagh Cha Raja
Follow us

|

Updated on: Oct 02, 2023 | 7:09 AM

ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ముంబయిలోని లాల్‌బాగ్చా రాజా గణేశుడికి భక్తులు హృదయపూర్వకంగా కానుకలు సమర్పించారు. కానుకగా నగదు, బంగారు ఆభరణాలు సమర్పించుకున్నారు. ముంబైలోని లాల్‌బౌగ్చా రాజా గణేష్ చతుర్థి వేడుకల సందర్భంగా విరాళంగా వచ్చిన కానుకలను వేలం వేస్తున్నారని, విరాళాలు, వేలం ద్వారా వచ్చిన డబ్బును సామాజిక సేవ కోసం ఉపయోగిస్తామని లాల్‌బాగ్ సంస్థ కార్యదర్శి సుధీర్ దాల్వి తెలిపారు. ఈ ఏడాది వినాయకుడికి సమర్పించిన కానుకల్లో మొత్తం మూడున్నర కిలోల బంగారం ఉందని, దీని విలువ సుమారు రూ.2.10 కోట్లు ఉంటుందని తెలిపారు. దీంతో పాటు 45 లక్షల విలువైన 64 కిలోల వెండిని కూడా భక్తులు సమర్పించారు. బంగారం, వెండి ఆభరణాల మొత్తం విలువ దాదాపు రూ.2.5 కోట్లుగా అంచనా వేస్తున్నారు.

విరాళంగా ఇచ్చిన నగదు లెక్కింపు ఇంకా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 8 రోజుల కౌంటింగ్‌లో రూ. 5 కోట్ల 16 లక్షలు లెక్కించినట్లు సుధీర్ దల్వీ తెలిపారు. కౌంటింగ్ పూర్తి కావడానికి మరో రెండు రోజులు పట్టవచ్చు, మొత్తం నగదు రూ. 8 కోట్లు దాటే అవకాశం ఉంది. కొంతమంది భక్తులు బప్పాకు రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను కూడా కానుకగా సమర్పించారు. దీని ధర దాదాపు రూ.3.5 లక్షలు ఉంటుందని సమాచారం.

ఇకపోతే, ముంబయిలోని లాల్‌బాగ్చా రాజా గ‌ణేష్‌కు దేశంలోనే ప్ర‌త్యేక స్థానం ఉంది. గత 93 ఏళ్లుగా ద‌క్షిణ ముంబైలోని లాల్‌బాగ్ మార్కెట్‌లో కొలువు దీరుతున్న ఈ గ‌ణేషుడి ఉత్స‌వాలు దేశంలోనే ప్రఖ్యాతిగాంచింది. లాల్‌బాగ్చా రాజాను ప్ర‌తి ఏటా ల‌క్ష‌ల మంది భ‌క్తులు సంద‌ర్శిస్తారు. వీళ్ల‌లో వీఐపీలు కూడా ఉంటారు. అంతేకాదు కోట్ల కొద్దీ విరాళాలు, కేజీల కొద్దీ బంగారం, వెండీ కూడా వ‌స్తాయి.

ఇవి కూడా చదవండి

గణేశ్‌ నవరాత్రులు అత్యంత ప్రసిద్ధ పండుగ. పండుగకు దేశవ్యాప్తంగా ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ముంబయితో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోని వివిధ మండలాలు ఏర్పాటు చేసిన పండల్స్ వేలాది మంది భక్తులను ఆకర్షిస్తున్నాయి. వినాయక మండపాల ప్రత్యేకతను చూసేందుకు కూడా ప్రజలు పెద్ద సంఖ్యలో ముంబయి, హైదరాబాద్‌ వంటి ప్రాంతాలకు వెళ్తుంటారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..

Latest Articles
రూ. 70వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్లు మాత్రం హై రేంజ్‌లోనే..
రూ. 70వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్లు మాత్రం హై రేంజ్‌లోనే..
రైలు టికెట్‌ ప్రయాణానికి మాత్రమే కాదు.. ఈ ఉచిత సేవలు కూడా..
రైలు టికెట్‌ ప్రయాణానికి మాత్రమే కాదు.. ఈ ఉచిత సేవలు కూడా..
ICSE ISC పదో తరగతి, 12వ తరగతి ఫలితాలు విడుదల.. బాలికలదే పైచేయి!
ICSE ISC పదో తరగతి, 12వ తరగతి ఫలితాలు విడుదల.. బాలికలదే పైచేయి!
మండె ఎండల్లో అందాల అరకు టూర్‌.. తక్కువ బడ్జెట్‌లోనే..
మండె ఎండల్లో అందాల అరకు టూర్‌.. తక్కువ బడ్జెట్‌లోనే..
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండగే..అలవెన్సులు చూస్తే ఆశ్చర్యపోతారు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండగే..అలవెన్సులు చూస్తే ఆశ్చర్యపోతారు
సెకండ్ ఇన్నింగ్ లో బిజీ బిజీగా గడిపేస్తున్న ప్రియమణి
సెకండ్ ఇన్నింగ్ లో బిజీ బిజీగా గడిపేస్తున్న ప్రియమణి
డిగ్రీ అర్హతతో కేంద్ర కొలువులకు యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల
డిగ్రీ అర్హతతో కేంద్ర కొలువులకు యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల
ఆహా.. హీరోయిన్స్‌ను బీట్ చేసేలా అందాలతో కావిస్తున్న హరితేజ
ఆహా.. హీరోయిన్స్‌ను బీట్ చేసేలా అందాలతో కావిస్తున్న హరితేజ
NEET UG 2024 పరీక్షలో క్వశ్చన్ పేపర్ లీకేజీపై NTA క్లారిటీ
NEET UG 2024 పరీక్షలో క్వశ్చన్ పేపర్ లీకేజీపై NTA క్లారిటీ
'సినిమాలో నటించాలి రాజకీయాల్లో కాదు'.. పవన్ కళ్యాణ్‎పై ముద్రగడ
'సినిమాలో నటించాలి రాజకీయాల్లో కాదు'.. పవన్ కళ్యాణ్‎పై ముద్రగడ
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..
గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..
రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!
రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!
16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..
16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..