AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India: భారత అమ్ముల పొదిలో బాంబ్‌ కా బాప్‌.. అంతరిక్షంలో నిఘా నేత్రం.. పాక్‌లో మళ్లీ భయం..

ఇండియా, పాకిస్తాన్ యుద్ధంతో మన దేశ శక్తి సామర్థ్యాలు ప్రపంచ దేశాలకు బాగా తెలిసొచ్చాయి. ఇండియన్ ఆర్మీ అటాక్ చేసిన తీరుకు.. పాకిస్తాన్‌ మాత్రమే కాదు విదేశాలూ నోరెళ్లబెట్టాయి. పాక్ సంధించిన ఒక్క డ్రోన్ కూడా ఇండియాను తాకలేదు. అదే టైమ్‌లో భారత దాడికి దాయాది దేశం అల్లాడిపోయింది. పాక్ ఎయిర్‌బేస్‌లు, ఫైటర్ జెట్లు, రాడార్లు, ఎయిర్‌డిఫెన్స్ సిస్టమ్.. సర్వం సర్వనాశనం చేశాం. చైనా క్షిపణులు, టర్కీ డ్రోన్లను నేలమట్టం చేశాం. అదీ మన సత్తా. మన వెపన్స్ పవర్.

India: భారత అమ్ముల పొదిలో బాంబ్‌ కా బాప్‌.. అంతరిక్షంలో నిఘా నేత్రం.. పాక్‌లో మళ్లీ భయం..
India Vs Pakistan Vs China
Ravi Kiran
|

Updated on: Jul 01, 2025 | 10:16 PM

Share

ఇజ్రాయెల్ జరిపిన విధ్వంసకర దాడుల అనంతరం మధ్యప్రాచ్యంలో రాజుకున్న అగ్నిజ్వాలలు.. పాకిస్తాన్‌ను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ఇరాన్‌పై దాడి తరహాలో తమపై కూడా జరుగుతుందేమోనన్న ఊహాగానాలు పాక్‌ను కునుకు పట్టనీవ్వడం లేదు. ఆపరేషన్ సింధూర్ 2.0 పేరుతో తమ అణు కేంద్రాలపై దాడి జరుగుతుందేమోనన్న భయం పాకిస్తాన్‌ను పట్టి పీడిస్తోంది. అసలు పాక్‌కు భయానికి కారణం ఏంటి..? భారత్‌ ఇజ్రాయెల్‌ కలిసి పాక్‌పై దాడికి ప్లాన్‌ చేస్తున్నాయా..? ఇరాన్‌లో జరిగిన విధ్వంసకర దాడుల అనంతరం మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు పాకిస్తాన్‌ను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ జరిపిన తరహా దాడి పాకిస్తాన్‌పై కూడా జరుగుతుందనే ఊహాగానాలు అక్కడ జోరందుకున్నాయి. ఆపరేషన్ సిందూర్ 2.0″ పేరుతో పాకిస్తాన్‌పై దాడి చేసే అవకాశం ఉందంటూ ఆ దేశ  సోషల్ మీడియా, వార్తాపత్రికలు, టీవీ ఛానెళ్లలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. నిజానికి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పాకిస్తాన్‌కు భారతదేశం ఇచ్చిన సందేశం కేవలం ప్రారంభం మాత్రమే. పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా భారత్‌ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది. అయితే, మిషన్ ఆపరేషన్ సిందూర్ ఇంకా కొనసాగుతోందని భారత సైన్యం తెలిపింది. దీని వల్ల పాకిస్తాన్ పై పొంచి ఉన్న ప్రమాదం ఇంకా తప్పలేదని స్పష్టమవుతోంది. దీని కారణంగా ఇజ్రాయెల్‌ ఇరాన్‌ అణు స్థావరాలపై దాడి చేసినట్లు భారత్‌ కూడా పాక్‌ అణు స్థావరాలపై దాడి చేసే అవకాశం ఉందని పాక్‌లో ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఇజ్రాయెల్ కు...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్