AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sabarimala: కేరళ శబరిమల కొండల్లో అక్రమంగా పూజలు.. ఎవరు చేశారంటే

కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం సమీపంలో అక్రమంగా పూజలు జరపడం కలకలం రేపుతోంది. స్వామి ఆలయానికి సరిగ్గా నాలుగు కిలోమీటర్ల దూరంలోని పొన్నాంబళమేడు పర్వత శిఖరం పైన పూజలు జరిపారు. ప్రస్తుతం ఈ అక్రమల పూజలకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది.

Sabarimala: కేరళ శబరిమల కొండల్లో అక్రమంగా పూజలు.. ఎవరు చేశారంటే
Shabarimala
Aravind B
|

Updated on: May 17, 2023 | 10:15 AM

Share

కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం సమీపంలో అక్రమంగా పూజలు జరపడం కలకలం రేపుతోంది. స్వామి ఆలయానికి సరిగ్గా నాలుగు కిలోమీటర్ల దూరంలోని పొన్నాంబళమేడు పర్వత శిఖరం పైన పూజలు జరిపారు. ప్రస్తుతం ఈ అక్రమల పూజలకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. తమిళనాడుకు చెందిన నారాయణ స్వామి అనే వ్యక్తి మరో నలుగురితో కలిసి ఈ పూజలు నిర్వహించినట్లు వీడియోలో గుర్తించారు. ఇంకో విషయం ఏంటంటే పొన్నాంబళమేడు పైనే మకరజ్యోతి వెలిగిస్తారు.

అయితే అయ్యప్ప భక్తులకు ఈ పర్వతం చాలా పవిత్రమైనది. దట్టమైన అడవిలో ఉన్న ఈ పర్వతం అటవీ శాఖ పరిరక్షణలో ఉంటుంది. అయితే ఇలాంటి చోటుకు నిందితులు అక్కడికి ప్రవేశించి అక్రమంగా పూజలు ఎలా జరిపారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ వ్యవహారానికి పోలీసులకు, వన్యమృగ శరణాలయ అధిపతికి ఫిర్యాదు చేస్తామని తిరువాన్కూరు దేవస్థానం బోర్డు అధ్యక్షుడు అనంత గోపన్ తెలిపారు. ప్రస్తుతం ఈ ఉదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని రాష్ట్ర అటవీ శాఖ పేర్కొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
భక్తితో గుడికెళ్లారనుకుంటే.. ఈ భార్యాభర్తలు ఏకంగా దేవుడికే..
భక్తితో గుడికెళ్లారనుకుంటే.. ఈ భార్యాభర్తలు ఏకంగా దేవుడికే..
2025లో ఆంధ్రప్రదేశ్‌ను తీవ్ర విషాదంలోకి నెట్టిన ఘోర ప్రమాదాలు ఇవే
2025లో ఆంధ్రప్రదేశ్‌ను తీవ్ర విషాదంలోకి నెట్టిన ఘోర ప్రమాదాలు ఇవే
29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ..ఫోర్లు, సిక్సర్లతోనే 50 కొట్టిన కోహ్లీ
29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ..ఫోర్లు, సిక్సర్లతోనే 50 కొట్టిన కోహ్లీ
ఎంతకు తెగించార్రా.. 'అమ్మ' పేరుతో మంచి మనిషిని మోసం చేశారు కదరా!
ఎంతకు తెగించార్రా.. 'అమ్మ' పేరుతో మంచి మనిషిని మోసం చేశారు కదరా!
దేశ ప్రజలకు శుభవార్త.. తక్కువ ధరకే సేవలు.. జనవరి 1 నుంచే అమల్లోకి
దేశ ప్రజలకు శుభవార్త.. తక్కువ ధరకే సేవలు.. జనవరి 1 నుంచే అమల్లోకి
శుభలేఖ పంపండి.. శ్రీవారి ఆశీస్సులు పొందండి వీడియో
శుభలేఖ పంపండి.. శ్రీవారి ఆశీస్సులు పొందండి వీడియో
రజినీకాంత్ సినిమా వల్లే నా కెరీర్ పోయింది..
రజినీకాంత్ సినిమా వల్లే నా కెరీర్ పోయింది..