గుడ్ న్యూస్ః డెల్టా ప్లస్ వేరియంట్‌పై కోవాగ్జిన్ మెరుగైన ఫలితాలు.. ఐసీఎంఆర్ అధ్యయనంలో వెల్లడి..

దేశంలో ఆందోళన రేకెత్తిస్తున్న కోవిడ్-19 డెల్టా ప్లస్ వేరియంట్‌పై భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్ టీకా సమర్ధవంతంగా పని చేస్తుందని..

గుడ్ న్యూస్ః డెల్టా ప్లస్ వేరియంట్‌పై కోవాగ్జిన్ మెరుగైన ఫలితాలు.. ఐసీఎంఆర్ అధ్యయనంలో వెల్లడి..
Covaxin
Follow us

|

Updated on: Aug 02, 2021 | 4:20 PM

దేశంలో ఆందోళన రేకెత్తిస్తున్న కోవిడ్-19 డెల్టా ప్లస్ వేరియంట్‌పై భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్ టీకా సమర్ధవంతంగా పని చేస్తుందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ చేసిన తాజాగా అధ్యయనంలో తేలింది. గతంలోనే కోవాగ్జిన్ సామర్ధ్యంపై భారత్ బయోటెక్ కీలక విషయాలు వెల్లడించిన విషయం తెలిసిందే. కరోనాకు వ్యతిరేకంగా 77.8 శాతం, డెల్టా ప్లస్ వేరియంట్‌పై 65.2 శాతం మేరకు కోవాగ్జిన్ మెరుగైన ఫలితాలు చూపిస్తుందని భారత్ బయోటెక్ తెలిపింది.

అలాగే తీవ్రమైన లక్షణాలు ఉన్న కరోనా రోగులపై కోవాగ్జిన్ 93.4 శాతం ప్రభావితం చూపిస్తుండగా.. స్వల్ప లక్షణాలు ఉన్నవారిపై 63.6 శాతం మేరకు ప్రభావితం చూపుతున్నట్లు అధ్యయనంలో స్పష్టమైంది. కోవాగ్జిన్ వ్యాక్సిన్‌ను అత్యవసర వినియోగ జాబితాలో(EUL) చేర్చడం కోసం అవసరమైన అన్ని డాక్యుమెంట్స్‌ను భారత్ బయోటెక్ సంస్థ డబ్ల్యూహెచ్‌ఓకు సమర్పించింది. వాటిని జూలై 9న ఏజెన్సీ సమీక్షిస్తుందని కేంద్ర సహాయమంత్రి భారతీ ప్రవీణ్ పవార్ రాజ్యసభకు తెలియజేసిన సంగతి విదితమే.

ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు