AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Baba Vanga: 2025లో ఏం జరగబోతోంది.. బాబా వంగా చెప్పిన జోతిష్యం ఏంటి?

బల్గేరియాకు చెందిన ప్రసిద్ధ అంధ జ్యోతిష్యురాలు బాబా వంగా 2025 సంవత్సరానికి సంబంధించి ఘోర విపత్తుల గురించి అనేక భవిష్యవాణులు చేసినట్లు తెలుస్తోంది. 2025లో పెను విపత్తు సంభవించబోతున్నట్లు, ఇది మునుపెన్నడూ లేనంతగా ప్రపంచంపై ప్రభావాన్ని చూపబోతున్నట్టు ఆమె చెప్పినట్టు తెలుస్తోంది. అయితే ఈమె ఇప్పటి వరకు చెప్పినవన్ని నిజం కావడంతో ఇప్పుడు దీని గురించి తీవ్ర చర్చ జరుగుతోంది.

Baba Vanga: 2025లో ఏం జరగబోతోంది.. బాబా వంగా చెప్పిన జోతిష్యం ఏంటి?
Baba Vanga Predictions 2025
Anand T
|

Updated on: May 20, 2025 | 9:42 PM

Share

బల్గేరియాకు చెందిన బాబా వంగా.. ఆమె చిన్నప్పుడే చూపు కోల్పోయింది. అయినా ఈమె భవిష్యత్తులో జరగబోయే ప్రకృతి విపత్తులు వంటి వాటిని అంచనా వేసి భవిష్యవాణి వినిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు ఈమె చెప్పిన చాలా విషయాలు నిజంగా జరిగాయి. ముఖ్యంగా ప్రకృతి విపత్తులు, ప్రపంచ యుద్ధాల వంటి వాటి గురించి ఈమె జోస్యం చెప్పింది. అయితే కరోనా అనే వ్యాది  ప్రపంచాన్ని వణికిస్తుందని కూడా ఆమె ముందే చెప్పారు. అమె చెప్పినట్టుగానే కరోనా వచ్చిన ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. దీంతో ఈమె చెప్పే జోతిష్యాన్ని చాలా వరకు జనాలు నమ్ముతారు.

బాబా వంగా ఏం చెప్పింది..

అయితే 2025లో  పెను విపత్తు సంభవించబోతున్నట్లు ఈమె ఇటీవలే జోస్యం చెప్పింది. ఆ విపత్తు ప్రంచాన్ని కుదిపేసే స్థాయిలో ఉంటుందని తెలిపింది. దీంతో ఆమె చెప్పిన జోష్యాలను నమ్మే అభిమానులు, ఆమె అనుచరులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అయితే పెను విపత్తు సంభవిస్తుందని ఆమె చెప్పినప్పటికీ అది ఏ రూపంలో వస్తుందో అనే దానిపై మాత్రం ఎలాంటి క్లారిటీ లేనట్టు తెలుస్తోంది. అంటే అది ప్రపంచ యుద్ధమా? ప్రకృతి విలయాలా? లేక ఆర్థిక పరంగా నష్టపోవడమా అనేది దానిపై స్పష్టత లేదు. అయినా కూడా ఆమె జ్యోతిష్యాన్ని నమ్మె కొందరు మాత్రం ఇది కచ్చితంగా జరుగుతుందని చెప్తున్నారు.

బాబా వంగా భవిష్యవాణులు తరచూ అస్పష్టంగా ఉంటాయని, వాటిని వివిధ రకాలుగా అర్థం చేసుకోవచ్చని విమర్శకులు అంటున్నారు. ఆమె జోస్యాలకు శాస్త్రీయ ఆధారాలు లేవని, కొన్ని సంఘటనలు యాదృచ్ఛికంగా సరిపోలినవిగా భావిస్తారు. అయితే ఈ జోస్యాలు చాలా మందిలో ఆందోళన కలిగిస్తున్నప్పటికీ, వాటి ఖచ్చితత్వం గురించి సందేహాలు ఉన్నాయి. ఈ భవిష్యవాణులు నిజమవుతాయో లేదో తెలియాలంటే 2025 సంవత్సరం పూర్తయ్యే వరకు చూడాల్సి ఉంటుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
కూల్ మైండ్, క్లియర్ థింకింగ్..! ఈ రాశులవారు కోపం కంటే తెలివినే..
కూల్ మైండ్, క్లియర్ థింకింగ్..! ఈ రాశులవారు కోపం కంటే తెలివినే..
నెల సరి సమయంలో మహిళలు అస్సలే వెళ్లకూడని ప్రదేశాలివే!
నెల సరి సమయంలో మహిళలు అస్సలే వెళ్లకూడని ప్రదేశాలివే!
గుడ్ న్యూస్.. ఉద్యోగులకు రూ.1.25 కోట్ల బీమా..
గుడ్ న్యూస్.. ఉద్యోగులకు రూ.1.25 కోట్ల బీమా..
మీ టీవీ సైజును బట్టి కరెంట్ బిల్లు.. నెలకు ఏ టీవీకి ఎంత..
మీ టీవీ సైజును బట్టి కరెంట్ బిల్లు.. నెలకు ఏ టీవీకి ఎంత..
సత్తా చాటిన శ్రీచరణి, రాధాయాదవ్.. టీమిండియా టార్గెట్ ఎంతంటే?
సత్తా చాటిన శ్రీచరణి, రాధాయాదవ్.. టీమిండియా టార్గెట్ ఎంతంటే?
ఇక దబ్బిడిదిబిడే..! చైల్డ్ అబ్యూస్ కంటెంట్‌పై పోలీసుల సర్జికల్ స్
ఇక దబ్బిడిదిబిడే..! చైల్డ్ అబ్యూస్ కంటెంట్‌పై పోలీసుల సర్జికల్ స్
మాస్క్‌లో ఉన్న ఈ స్టార్ హీరోను గుర్తు పట్టారా?
మాస్క్‌లో ఉన్న ఈ స్టార్ హీరోను గుర్తు పట్టారా?
తిరుమల శ్రీవారి శుక్రవారం అభిషేకం.. పునుగు తైలం వెనుక దాగి ఉన్న..
తిరుమల శ్రీవారి శుక్రవారం అభిషేకం.. పునుగు తైలం వెనుక దాగి ఉన్న..
పెళ్లి, ఉద్యోగం, సంతాన రొట్టెల కోసం పోటెత్తనున్న భక్తులు!
పెళ్లి, ఉద్యోగం, సంతాన రొట్టెల కోసం పోటెత్తనున్న భక్తులు!
ప్రధాని మోదీతో అమెజాన్ సీఈవో భేటీ.. రూ.4 లక్షల కోట్ల పెట్టుబడి..
ప్రధాని మోదీతో అమెజాన్ సీఈవో భేటీ.. రూ.4 లక్షల కోట్ల పెట్టుబడి..